సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

CM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు గాను ₹4,87,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గోవర్దన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,మైనార్టీ అధ్యక్షులు వహీద్ , గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది….
లబ్ధిదారుల వివరాలు సత్వార్ గ్రామానికి చెందిన లలిత ₹.25,500/- కృష్ణ ₹.48,000/- లక్ష్మి ₹.17,500/- అనెగుంట గ్రామానికి చెందిన ₹.32,500/- హుగ్గెల్లి గ్రామానికి చెందిన బేబీ లత ₹.22,500/- గౌషియా బి ₹.45,000/- అల్గొల్ గ్రామానికి చెందిన బక్కన్న ₹.21,000/- రయిపల్లి డి గ్రామానికి చెందిన సరిత ₹.15,000/- బాగమ్మ ₹.60,000/- మలచెల్మ తండా కి చెందిన గుని బాయి ₹.22,500/- బుచ్చినెల్లి గ్రామానికి చెందిన శాబుద్దీన్ ₹.37,000/- హోతి బి గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ₹.30,000/- మధులై తండా కి చెందిన రాథోడ్ మోహన్ సింగ్ ₹.16,500/- షేకపూర్ గ్రామానికి చెందిన జైపాల్ ₹.36,000/-గోవింద్ పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ₹.34,000/- కసింపూర్ గ్రామానికి చెందిన గంగమ్మ ₹24,000/-
ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!