మరుగుదొడ్ల అక్రమ బిల్లులు దుర్వినియోగం అనే నేటిధాత్రి కథనంతో మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్.

 

ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ఉపేందర్ బాధితులకు బిల్లులు కట్టమని జిల్లా అధికారులు చెప్పినా కూడా అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా గత ఆరు నెలలుగా ఇలాగే ఉండడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం రోజు రాత్రి ఎంపీవో కార్యాలయానికి సస్పెండ్ ఆర్డర్స్ వచ్చినట్లు ఎంపీవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *