13న మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో తేదీ 13/04/2024 రోజున ఉ : 10 గం,, కీ మండల అధ్యక్షులు *గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు *గండ్ర సత్యనారాయణ రావు మరియు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *డా,, కడియం కావ్య పాల్గొననున్నారు.. కావున చిట్యాల మండలంలోని జిల్లా మండల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు బూత్ ఎన్ రోలర్స్ మరియు బూత్ కమిటీ నాయకులు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *