సంకల్ప సభను విజయవంతం చేద్దాం .

సంకల్ప సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

shine junior college

 

శాయంపేట మండలం మైలారం గ్రామంలో గురు వారం అనగా19-06-2025 ఉదయం 10 గంటలకు వికసి త్ భారత్ యొక్క అమృత కాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం గడచిన సందర్భంగా సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారత దేశం అభివృద్ధి పథంలో వేగం గా ముందుకు సాగుతున్న తరుణంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమృతకాల సేవా సుపరి పాలన సంకల్పసభ విజయ వంతం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలలో భాగంగా గత 11 సంవత్సరాలలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమ లుపై కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల మద్దతుతో మరింత బలపరచ డానికి ఈ సంకల్ప సభ నిర్వహించబడు తుంది కావున మండలంలోని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల పతాధికారులు, సీనియర్ నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు మరియు మండలంలోని పురప్రముఖు లు అందరూ హాజరై సంకల్ప సభను విజయవంతం చేద్దాం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version