యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్…

Read More

జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ

నేటి ధాత్రి జమ్మికుంట డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత . జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల లో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది భారతదేశంలో మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు ఏడిస్ దోమ కాటు…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కాటారం నేటి ధాత్రి ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో కాటారం మండలంలోని పోతులవాయి, బయ్యారం గ్రామాల్లో ఎం పి పి యస్ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్12 వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నందున పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో పెండింగ్ ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పనులు నిరంతరయంగా జరిగేందుకు ఇప్పటికే 20…

Read More

మహిళ సంఘాల ద్వారా ప్రభుత్వ స్కూల్ యూనిఫాం తయారీ పరిశీలించిన జిల్లా కలెక్టర్

కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రం లోని మహిళ సమాఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళ సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ ల తయారీ కుట్టుకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని మొత్తం 49 మండల పాఠశాలలకు గాను 901 బాలురు,988 బాలికలు ఉండగా మొత్తం బాల బాలికల సంఖ్య 1889 పిల్లలకు గాను…

Read More

భరత్ ప్రసాద్ కు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బుచ్చు రామ్

వనపర్తి నేటిదాత్రి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ కు వనపర్తి నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజలకు విద్యార్థులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి చేసిన అనేక అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేసిన నమ్మకంతో ఓట్లు వేశారని తెలిపారు

Read More

ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి మోసగాడు.

# పార్లమెంట్ ఎన్నికల కాగానే మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. # సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే.. # తెలంగాణ ఉద్యమ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. # రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఖానాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం. నర్సంపేట,నేటిధాత్రి : క్వింటాల్ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోనే మాట…

Read More

డి డబ్ల్యు ఓ ను కలిసిన సిద్దిపేట్ జిల్లా టీఎన్జీవో యూనియన్ అంగన్వాడీలు

చేర్యాల నేటిధాత్రి.. సిద్దిపేట జిల్లా నూతనంగా ఎన్నికైన మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డి డబ్ల్యు ఓ గా అదనపు బాధ్యతలు చేపట్టిన శారదా ని ఈరోజు జిల్లా కార్యాలయం లో సిద్దిపేట జిల్లా టిఎన్జీవో యూనియన్ అంగన్వాడీ టీచర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించడం అయినది… ఇందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న సమస్యలు వారికి తెలపడం అయినది. దానికి వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి…

Read More

డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచెయాలి

వనపర్తి నేటిదాత్రి : డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ అన్నారు గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్బంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుం డి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి చేరకుండా…

Read More

విద్యుత్ షాక్ తో రెండు గౌడి దున్నపోతులు మృతి.

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో శాదం వెంకన్న, చింతకాయల కిరణ్ అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు గౌడి దున్నపోతు (గేదే)లు గురువారం మృతి చెందాయి. బాధితులు శాదం వెంకన్న, చింతకాయల కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం గౌడి దున్నపోతులను (గేదె) సీడ్ (విత్తనం) కొరకు పెంచుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో రోజువారి లాగానే బుధవారం మేత మేయడానికి పశువుల మందలోకి తోలామని, ఉదయం పోయిన గౌడి దున్నపోతులు సాయంత్రం వరకు…

Read More

మండల కేంద్రంలో ఘనంగా ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

స్వీట్లు, పండ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి అభిమానులు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..డైనమిక్ యంగ్ లీడర్ ఎర్రబెల్లి పున్నం చందర్ రావు జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ..ప్రజాసేవయే పరమావధిగా భావించే ఎర్రబెల్లి పున్నం చందర్ రావు దేవుని ఆశీర్వాదంతో..ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి..ప్రజలకు…

Read More

మాజీమంత్రి టీ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జెర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్

వనపర్తి నేటిదాత్రి: మాజీ మంత్రి శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టి జి .వెంకటేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా నేటి ధాత్రి దినపత్రిక జెర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ కర్నూలులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు . భవిష్యత్తులో మాజీ మంత్రి టీ .జీ వెంకటేష్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు

Read More

హేమాచల లక్ష్మీ నరసింహుని పెళ్లికి కాశ్మీరీ కుంకుమ పువ్వు కానుక

పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు… స్వామివారి కళ్యాణం సందర్భంగా సమర్పించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి … మంగపేట నేటిధాత్రి హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల పంతొమ్మిది నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా స్వామివారి కళ్యానానికి అరుదైన శీతల వాణిజ్య సుగంధ ద్రవ్య పంట సుగంధ రారాణి కాశ్మీర్ కుంకుమ పువ్వుని ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణానికి వినియోగించనున్నారు ఈనెల ఇరువై మూడున ములుగు జిల్లా మంగపేట మండలం…

Read More

జబర్దస్త్ ఫేం కెవ్వు కార్తీక్ కు మాతృవియోగం

నర్సంపేట,నేటిధాత్రి : బుల్లితెర జబర్ధస్త్ ఫేం కెవ్వు కార్తీక్ కు మాతృవియోగం జరిగింది. తన మాతృమూర్తి ఓడపల్లి కరుణ(56) గత కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కార్తీక్ బుల్లితెర ద్వారా పరిచయం అయ్యి అనతి కాలంలోనే జబర్ధస్త్ ప్రోగ్రాంతో తన నటనతో హాస్యంతో “కెవ్వు కార్తీక్”…

Read More

పెండింగ్ బిల్లులు ఇప్పించండి

మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు నడి కూడ,నేటి ధాత్రి:గత ప్రభుత్వం విద్యను అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నడి కూడ మండల కేంద్రంలో మన ఊరు మనబడి జిల్లా కలెక్టర్ మేరకు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ఎంపీ పీ ఎస్ స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో ఎలక్ట్రిషన్, క్లాస్ రూమ్ రిపేర్,డైనింగ్ హాల్, టాయిలెట్లు,కాంపౌండ్ వాల్…

Read More

రైతన్నకు 500బోనస్ ధర చెల్లించాలని నిరసన.కార్యక్రమం

వేములవాడ నేటిధాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు…

Read More

భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

కలెక్టర్ అనురాగ్ జయంతి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష వేములవాడ నేటిధాత్రి కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భూ సేకరణ పనులు, ఇతర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే…

Read More

డెంగ్యూ వ్యాధిపై ప్రజల కు అవగాహన కల్పించాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ భూపాలపల్లి నేటిధాత్రి రాబోయే వర్ష కాల సమయంలో సీజనల్ వ్యాధుల పై అవగాహన నివారణ చర్యలు తీసుకోవాలని సమాజంలో అవగాహన కల్పిస్తూ డెంగ్యూ నిర్మూలించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం కార్యాలయంలో ప్రపంచ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ అధ్యక్షత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్…

Read More

సిరిసిల్ల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల నుండి జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మేరకు తంగళ్ళపల్లి మండలం నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత నెరవేరుస్తామని ప్రభుత్వం మాట తప్పుతున్నారని అందుకే రైతులను…

Read More

నర్సంపేటలో పావని నర్సింగ్ హోం ఆసుపత్రికి నోటీసులు

# అర్హతలేని డాక్టర్ వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన వైద్యాధికారులు. # వందన,పావని,విఎన్అర్,లీల ఆసుపత్రులలో తనిఖీలు. # గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు… # జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ ప్రకాష్ హెచ్చరికలు.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని పావని నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో అర్హతలేని వైద్యం చేస్తున్నారని గుర్తించి అలాగే వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఆసుపత్రిలో సూచనలు లేవనే కారణాలతో ప్రైవేటు ఆసుపత్రికి హెచ్చరిక నోటీసులు…

Read More

మునిగేదెవరు? తేలేదెవరు!?

https://epaper.netidhatri.com/view/266/netidhathri-e-paper-15th-may-2024%09 `ఊహలు…గుసగుసలు! `కాంగ్రెస్‌ కదం తొక్కిందా? `గులాబీ వనం విరగబూసిందా? `కమలం వికసించిందా? `ఎవరి అంచనాలు వారివి! `ఎవరి లెక్కలు తేలిపోయేవి! `పైకి వినిపిస్తున్నదొకటి! `జరిగింది మరొకటి! `ఓటరు సైలెంట్‌ `కలవరపెడుతున్న క్రాస్‌ ఓటింగ్‌. `పల్లె జనం తీరులోనే మెలిక. `పట్నం గుట్టు పైకి కనపడక. `ఎవరికీ అందని జనం నాడీ. `జాతీయ రాజకీయాలలో పెరుగుతున్న వేడి. `భావోద్వేగాలు జాతీయమా! ప్రాంతీయమా!! `కాంగ్రెస్‌ కలలు నెరవేరేనా! `కలమం ఆశలు ఫలించేనా! `కేసిఆర్‌ బస్సు యాత్ర బుసలు కొట్టిందా!…

Read More
error: Content is protected !!