(PRLIS) సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో పాలమూరుకు కొత్త అధ్యాయం

నీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, సీఎం కేసీఆర్ తన కీలకమైన వెట్ రన్‌ను ప్రారంభించి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక శక్తితో కూడిన 145-మెగావాట్ల పంపింగ్ సిస్టమ్‌లలో ఒకదానిని ఆన్ చేశారు. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన దక్షిణ తెలంగాణ పరివర్తనలో కొత్త దశకు తెరతీసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం మెగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. నీటి కొరత ఉన్న ప్రాంత ప్రజల చిరకాల…

Read More

మట్టి మేలు మరవరాదు

   పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్,నేటిధాత్రి: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న స్కూల్ హెల్త్ క్లబ్ మరియు యంగ్ ఎర్త్ లీడర్షిప్ కార్యక్రమము జెడ్పిహెచ్ఎస్ అమనగల్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యావరణ శాస్త్రవేత్త సి.ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ,నీటి సంరక్షణ ప్లాస్టిక్,రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమాతను పరిరక్షించడమే…

Read More

నెక్కొండ మండలానికి భారీ నిధుల కేటాయింపు

  – సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి – అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి – వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి -సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – నెక్కొండ మండల కేంద్రంలో త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం – ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో మండల…

Read More

కొమురయ్య గౌడ్ మృతి తీరని లోటు

  *ఏనుగు మనోహర్ రెడ్డి రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగళ కొముయ్య గౌడ్ శుక్రవారం రోజున గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి కొమురయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, కొమురయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురయ్య గౌడ్ అకాల మరణం తెలంగాణ ఉద్యమకారులతో పాటు బి.ఆర్.ఎస్…

Read More

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం. పనులను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ రావు .

ములుగు , నేటి ధాత్రి రిపోర్టర్: జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం త్వరలో ప్రారబోత్సవం వున్న 0దువలన కార్యాలయ ఆవరణలోని పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు .ఈ కార్యక్రమం లో రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య , గోవిందరావుపేట జడ్పీటీసీ తుమ్మల హరిబాబు , ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ , వెంకటాపురం ఎంపీపీ బుర్ర రజిత , జడ్పీటీసీ గై…

Read More

మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని దీక్ష.

రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయ సముదాయం ‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అనంతరం డీఈఓ రమేష్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు దేవేంద్ర మాట్లాడుతూ ఈరోజు 4వ రోజుకు చేరుకుందని మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం 1000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం అందిస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 2000 వేల…

Read More

పి.వై.ఎల్ .రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గుమ్మడి నర్సయ్య ఎన్నిక

  మహబూబాబాద్,నేటిధాత్రి: దేశంలో ప్రజాస్వామిక హక్కులకు,ప్రజల ఐక్యతకు,దేశ లౌకిక వ్యవస్థకు,పెను ప్రమాదకరంగా మారుతున్న కుల,మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటిస్తూ కొనసాగుతున్న ప్రగతిశీల ఉద్యమాల్లో యువత క్రియాశీలక భాగస్వాములు కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు.శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభల నిర్వహణకై ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం పి.వై.ఎల్.రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకు డోతు అజయ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య…

Read More

వంశీకరణం మాయాజాలం!

https://epaper.netidhatri.com/ `నగరం నడిబొడ్డునే సరసవిలాసాలు? `వయసు మళ్లినా సరే..అక్కడికెళ్లాక యువకులే! `అంతా గొప్ప వాళ్లే…గుడి ఎనక నా సాములే? `పెద్ద పెద్ద మనుషుల లీలలు! `ప్రజా సేవలో తలమునకలయ్యే వారక్కడ సేద దీరుతారు? `ప్రజా సేవ చేసి, చేసి అలసిపోయిన వారు అలసట అక్కడ తీర్చుకుంటారు! `వాళ్ళూ వీళ్లనే తేడా అక్కడ లేదు! `అందరూ ఆ తాను ముక్కలే! హైదరబాద్‌,నేటిధాత్రి: ఎంత నేర్చినా…ఎంతా జూచినా ఎంత వారలైనా కాంత దాసులే…అని త్యాగరాజు అన్నట్లు… పేరుకు ఎంతో వాళ్లెంతో…

Read More

ప్రతిపక్షాలంటే ఆ రెండేనా?

https://epaper.netidhatri.com/   `కాంగ్రెస్‌, బిజేపి మాత్రమే నా? `వామపక్షాల జాడేది? `బీఎస్పీ, డిఎస్పీల ప్రభావమెంత? `జనసమితి ప్రభావం కనిపించేనా? `పాదయాత్రలు ఎన్ని చేసినా మైలేజీ ఎందుకు లేదు? `ప్రజలు ఆదరించడం లేదా? `నాయకులుగా సక్సెస్‌ కావడం లేదా? `బీఆర్‌ఎస్‌ కు పోటీ ఇచ్చే పరిస్థితులే కనిపించడం లేదు? `కాంగ్రెస్‌ లో కుమ్ములాటలు? `బీజేపీలో లుకలుకలు? `షర్మిల కాంగ్రెస్‌ లో చేరేనా? `ఇంతకాలం హడావుడి చేసి, ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. `అంతా భబ్రాజమానం భజగోవిందం! హైదరబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ రాజకీయాలు…

Read More

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్దిక సహాయం

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో మంచర్ల నరేష్ హేమలత కూతురు యశ్విత (3) తీవ్ర మైన కడుపు నొప్పితో ఇటివల మృతి చెందగ శోక సంద్రంలో ఉన్న పాప తల్లిదండ్రులను శనివారం శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయంగా రూ 3000/- ,25 కేజీల బియ్యం అందజేశారు.అదేవిదంగా మల్లూరు లో మృతి చెందిన పోలోజు చంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించి దశ దిన…

Read More

కల్లుగీత కార్మికుల మహా ధర్నాను జయప్రదం చేయండి

  రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్నే వెంకట మల్లయ్య స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి , కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 22నాడు హైదరాబాదులోనీ ఇందిరా పార్కు వద్ద జరిగే కల్లుగీత కార్మికుల మహా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో శివునిపల్లి సంఘం ఆఫీసులో మండల అధ్యక్షులు మాచర్ల రఘురాముల గౌడ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కుర్ర…

Read More

కొక్కెరకుంటలో రుతుక్రమ అవగాహన సదస్సు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మహిళలకు ఆదరణ సేవా సమితి, రైజింగ్ సన్ యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రుతుక్రమ అవగాహన కల్పించి ఉచిత సానిటరీ నాప్కిన్స్ అందించడం జరిగింది. ఈసందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆరోగ్య సూచనలను తెలియజేయడం జరిగింది. చిన్న వయసులో గర్భసంచులను కోల్పోయిన మహిళలు పడుతున్న ఇబ్బందులను…

Read More

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి : సిఐటియు

  పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గ్రామపంచాయతీ కార్మికులు పరిష్కరించాలని చండూరుఎంపీడీవో ఆఫీస్ ముందు దార్న నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మద్దతు తెలిపి మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల పంచాయతీల పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ఒక్కొక్క…

Read More

రోడ్డు భద్రత ప్రమాణాలు ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు

  # రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కీలక చర్యలు # ప్రజల భద్రతనే ద్యేయం జిల్లా ఎస్పి గౌష్ ఆలం ఐపిఎస్ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్.హెచ్ 163 గౌస్ పల్లి నుండి పేరూరు వరకు 127 కి.మీ ఎన్ హెచ్ 365 05 కి.మీ రాష్ట్ర రహదారి ఎస్ హెచ్ 12 వెంకటా పురం నుండి వాజీడు వరకు 48 కి.మీ ఇతర రోడ్స్ 242.7 కి.మీ మేర…

Read More

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం

  > తప్పనిసరి ఇ కేవైసీ చేసుకోవాలి. > మార్చన మోని గోపాల్ డీలర్. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి   రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం కావడానికి ( ధ్రువీకరణ ) ఇ కె వైసీ చేయించుకోవాలి.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్…

Read More

బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, గోల్కొండను అధిష్టించిన ధీరుడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడన్నలకు గుర్తింపు, తాటి ఈతచెట్ల శిస్తును రద్దు చేసి, ఉపాధి కొరకు నీరా పాలసీ, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, గౌడన్నలకు…

Read More

సీఎం బహిరంగ సభకు బయలుదేరిన,

> జడ్చర్ల మున్సిపల్ బిఆర్ఎస్ కార్యకర్తలు. > మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభించనున్న నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్లను స్విచ్ ఆన్ చేసి జాలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. పాలమూరు బీడు భూములకు కృష్ణా జలాలు పారనున్నాయని నార్లపూర్ వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా…

Read More

మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్: కింగ్‌పిన్ యూఏఈ పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చుపెట్టి, బాలీవుడ్ ప్రముఖులు, ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్: సౌరభ్ చంద్రకర్, UAEలో తన విలాసవంతమైన వివాహానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు, అక్కడ అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలు ఇవ్వడానికి మరియు అతిథులను తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్‌లను ఉపయోగించారు. మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యొక్క ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ UAEలో తన విలాసవంతమైన వివాహానికి రూ. 200 కోట్లు వెచ్చించారు, అక్కడ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలు ఇవ్వడానికి నియమించబడ్డారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్…

Read More

నిపా వైరస్ వ్యాప్తి | మోనోక్లోనల్ యాంటీబాడీ డోస్‌ల కోసం భారతదేశం ఆస్ట్రేలియాకు చేరుకుంది

నిపా మరణాల రేటు 40% నుండి 70% వరకు ఉండటంతో, భారతదేశం దాని వ్యాప్తిని వీలైనంత త్వరగా కాంటాక్ట్ ట్రాకింగ్ ద్వారా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది; మోనోక్లోనల్ యాంటీబాడీస్ నిరూపించబడలేదు, కానీ ఫేజ్ 1 ట్రయల్‌ను ఆమోదించింది నిపా వైరస్‌ను ఎదుర్కోవడానికి మోనోక్లోనల్ యాంటీబాడీ డోస్‌లను రీస్టాక్ చేయాలని కోరుతూ భారతదేశం ఆస్ట్రేలియాకు చేరుకుందని, త్వరలో మరో 20 డోస్‌లను అందిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెడ్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ శుక్రవారం…

Read More

మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం

భారత జాగృతి నాయకులు వెంకట్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మట్టి గణపతులను వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం మరియు పర్యావరణాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశోక్ గారు, పూజారి శ్రీనివాస్ గారు, ముదిగిరి మల్లేష్ గారు హాజరైనారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి భారత జాగృతి పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధి అంద సదానందం గారు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగేలా ప్లాస్టర్…

Read More
error: Content is protected !!