రామారావు పేట, ఇందారం గ్రామాలలో ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని రామారావు పేట మరియు ఇందారం గ్రామాలలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం…

Read More

రైతులకు శిక్షణ కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్.పి.సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రజ్వల్ ప్రతినిధి ఎస్కే గౌస్ బి సి ఐ రైతులకు భూసార అభివృద్ధి గురించి నేల పునరుత్పాదక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులందరూ వ్యవసాయ భూముల్లో నిరంతరం పోషకాలను అందించాలన్నారు సేంద్రియ కర్బనo తక్కువగా ఉండడం మూలాన దిగుబడులు సరిగారాక ఎరువుల ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు విశ రసాయన…

Read More

వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులకు ఆహ్వానం.

# జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం ప్రకటన.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్దతిలో డిసెక్షన్ హాల్ అటెండర్ల – 4 పోస్టులు పోస్ట్ కోసం అర్హత 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని అలాగే,అనాటమీ…

Read More

దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి,…

Read More

ఆడిపిల్లలను సంతానంగా కలిగిన మా కుటుంబాలను కాపాడండి.

తండ్రి వేదింపులు భరించలేక వలస వెళ్లిన కుమారులు. మాపై ఆర్డిఓ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదులు. చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో క్యాతం భూమయ్య కు మేము ముగ్గురం కుమారులం రమేష్ వెంకటేశ్వర్లు సతీష్ జన్మించడం జరిగినది. మా తండ్రి కి తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయ భూమి రావడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో మా పెద్ద అన్న…

Read More

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించుకుందాం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మరియు ఎందరో బిసి ఎస్సి మైనార్టీ నాయకులను చేరదీసి పదవులు ఇచ్చి సహకరించాడని మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధి…

Read More

మడలేశ్వర స్వామి సీతాల దేవి విగ్రహ ప్రతిష్ట కు విరాళం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 19 మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడలేశ్వర స్వామి శీతల దేవి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మరియు కళ్యాణ మహోత్సవం గురించి రజక సంఘానికి ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి 31116=00 ముప్పై ఒక వేయి ఒక వంద పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సంగోళ్ల చంద్రం సంగోళ్ల బైరయ్య సంగోల ముత్తయ్య…

Read More

డ్రైవింగ్ స్కూల్లో యోగా శిక్షణ శిబిరం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్కు నందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో ఆది యోగి ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో మనం ఉండాలని అనే నినాదంతో చేస్తున్న యోగా సాధన ప్రయత్నంలో మీరందరూ పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ అలాగే ప్రజలందరూ యోగా శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామానికి చెందిన కాలియా అశోక్ బక్కమ్మ దంపతుల కూతురు లక్ష్మి-రాజు ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మార్క విజయ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ ఎండి చోటేమియా, పిఎసిఎస్ చైర్మన్…

Read More

హైటెక్ సిటీ రోడ్డు టీ టైం పాయింట్ ను ప్రారంభించిన జనసేన పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి శుక్రవారం రోజు కూకట్పల్లి నియోజ కవర్గంలోని జేఎన్టీయూ నుండి హై టెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (కెఎస్బేకర్ ) ఎదు రుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటు చేసిన టీ -టైం పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅ తిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటె స్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి టీ టైం-షాపును ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. యువత ప్రభు…

Read More

ఆరూరి రమేష్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

బిజెపి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పకీరుగడ్డ ఆకు దారి వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి హాజరై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కావున…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన అభి మాన్యు రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జేకే ఫ్యాలస్ ఫంక్షన్ హాల్ లో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లి రామస్వామి కూతురు శిరీష వివాహ వేడుకలో ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించరు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల కేంద్రంలోని పలు రాజకీయ నాయకులు దొండ్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో 26 28 38 పోలింగ్ బూత్ లో ఇంటింటికి ప్రచారాన్ని బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో తొట్ల స్వామి చోట గోపాల అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడవసారి దేశ ప్రధానిగా ప్రజలు చూడబోతున్నారని అన్నారు వరంగల్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు…

Read More

భాధిత కుటుంబానికి బియ్యం వితరణ చేసిన కోగిల అర్జున్

శాయంపేట నేటిధాత్రి హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల పరిధిలోని పెద్దకోడేపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయిన కోగిల పోచయ్య కుటుంబానికి 50కిలోల బియ్యన్ని కాంగ్రెస్ యువజన నాయకుడు కొగిల అర్జున్ భాధిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి,టోనీ,బబ్లు,చంటి, సుమన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

అడవులలో అగ్నిప్రమాదాల నివారణ పై అటవీ అభివృద్ధి సంస్థ అవగాహన

కోటపల్లి, (చెన్నూర్) నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గురువారం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్బంగా మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ, ప్లాంటేషన్ ప్రాంతాల మీదుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు బీడీలు, సిగరెట్ లు తాగి పడేయవద్దని చెప్పారు. అటవీ ప్రాంతం లో ఎటువంటి కారణం చేతనైనా సరే ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే…

Read More

జోరు మీదున్న కారు!

https://epaper.netidhatri.com/ సారే కావాలి…బిఆర్‌ఎస్‌ గెలవాలి! `నేటిధాత్రి, ఢీ ప్యాక్‌ సంచలన సర్వే! `అన్ని వర్గాల తెలంగాణ ప్రజల మనోగతం. `పార్లమెంటు ఎన్నికలలో పల్లె, పట్నం బిఆర్‌ఎస్‌ వైపే! `నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజల్లో మార్పిదే! `కేసిఆర్‌ పాలనలో పదేళ్ళు కోతలు లేని కరంటు చూశాం! `ఇప్పుడు కోతలు మళ్ళీ చూస్తున్నాం! `తెలంగాణ గొంతెండుతోంది. `జనం గొంతు తడారిపోతోంది. `కరువు లేని తెలంగాణ చూశాం. `పదేళ్ళ తర్వాత కరువు గురించి మాట్లాడుకుంటున్నాం. `ఎండాకాలంలో నీళ్లు చూశాం. `కళ్ల నిండా…

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొగుళ్ళపల్లి గ్రామ కమిటీ ఎన్నిక

అధ్యక్షులుగా బండారి కుమార్ ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొగుళ్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులుగా బండారి కుమారు ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నట్లు మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు అనంతరం నూతన గ్రామ అధ్యక్షులు బండారి కుమార్ మాట్లాడుతూ సంఘానికి లోబడి ఉండి సంఘం యొక్క విధివిధాలను అనుసరిస్తూ సంఘం యొక్క అభివృద్ధి కోసం నా సాయి…

Read More

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ _

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More

నీలం మధు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…

కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్….. కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:- మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులురి మల్లేశం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ…

Read More

మెదక్ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుందాం….

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్యరాజ్… కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:- మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులంతా, కష్టపడి నీలం మధు…

Read More
error: Content is protected !!