గురుకుల్ సెట్ లో లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు..

నర్సంపేట,నేటిధాత్రి : ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ ఫలితాల్లో దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు అర్హత పొంది ఉచిత సీట్లను సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ గట్టికొప్పుల విజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురుకుల ప్రవేశాలలో తమ పాఠశాల నుండి 22 విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగి సీట్లు సాధించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంతో పాటుగా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జాంలలో పేద…

Read More

కల్తీ కల్లు విక్రయం….?

– కాళ్లు చేతులు గుంజులు… వివిధ గ్రామాల ప్రజల ఆరోపణలు…. – మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు… కొల్చారం (మెదక్) నేటిధాత్రి :- కొల్చారం మండలం వ్యాప్తంగా పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు…

Read More

బిజెపిపార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని 306 బూతులో భూత్ అధ్యక్షుడు బాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మండల కో ఆర్డినేటర్ నరహ రిశెట్టి రామకృష్ణ హాజరై ఇంటింటి ప్రచార నిర్వహిం చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 5 నెలలు గడుస్తున్నా చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు మహాలక్ష్మి స్కీమ్ , రైతుబంధు,భూమిలేని రైతులకు రైతుబంధు, రెండువేల పెన్షన్లు…

Read More

టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

సీనియర్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్), ఎం. భీమ్ రావు సీఎం సమక్షంలో చేరిక కూకట్పల్లి, ఏప్రిల్ 22 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్ పల్లి చెందిన పలువురు నాయ కులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.గ తంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఈ నేతలు కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నా రు.అయిత ఎమ్మెల్సీ మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పట్నం మహేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్…

Read More

భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సంఘం సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతు 16 డిగ్రీలు పూర్తి చేసి 16 డిగ్రీ పట్టాలు పొందిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన…

Read More

ఘనంగా షిరిడీ సాయిబాబా దేవాలయ 24వ వార్షికోత్సవం

రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో గల షిరిడి సాయిబాబా దేవాలయపు 24వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహానికి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆలయ ప్రాంగణంలో సాయినాథుడికి ప్రత్యేక అభిషేకము, హోమము, తీర్థప్రసాదాలు సాయినాధుడికి హారతులు, భక్త బృందం భజన కార్యక్రమం, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ 17వవార్డులో బిజెపి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు…

Read More

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా వర్కింగ్ సెక్రటరీగా కనగర్తి గ్రామ వాసి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: పెద్దపల్లి జిల్లాలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశంలో లోక సభ ఎన్నికలో అనుసరించాల్సిన విధానాలను , అంబేద్కర్ ప్రవేశ పెట్టిన రాజ్యాంగ చట్టానికి లోబడి అనుసరించాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ సెక్రటరీగా ఓదెల మండలం కనగర్తి గ్రామా వాసి అంబాల కుమార స్వామి(కుమార్) నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము…

Read More

మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…

-కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ … కొల్చారం,(మెదక్) నేటిధాత్రి :- మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి జరగబోయే ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ దీమా వ్యక్తం చేశారు. బి ఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రజలు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బారి మెజారిటీతో…

Read More

సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావo

# డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్. నర్సంపేట,నేటిధాత్రి : పీడిత ప్రజల విముక్తి సమసమాజ స్థాపన లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిందని డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. నర్సంపేటలోని న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద లెనిన్ 154 వ జయంతి, సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం పురస్కరించుకొని అరుణ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ కమ్యూనిస్టు, సోషలిస్ట్ యోధుడు, ప్రపంచ ప్రజలకు మార్గదర్శిగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప కమ్యూనిస్టు…

Read More

ప్రకృతి సంపద పనులు ప్రారంభం, పేదల కండల్లో ఆనందం.

ఇసుక క్వారీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఆనందంలో ఉమ్మడి మండల ప్రజలు. ఇసుక రవాణాకు “మ్యానువల్ డంపింగ్ “ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం. గ్రామ ప్రజలు క్వారీ యజమాన్యానికి సహకారం అందించాలి. పలిమేల మహాదేవపూర్ గోదావరి కి ఆనుకొని ఆరు ఇసుక క్వారీలు ప్రారంభానికి అనుమతులు. పెద్దంపేట ఇసుక క్వారీ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం చేస్తున్న యజమాన్యం. క్వారీల యజమాన్యం గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాల్సిన అవసరం,…

Read More

స్వయంకృషి అధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్, ప్రతిభ స్వచ్చంధ సంస్థ మరియు వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్బంగా బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంతారావు అధ్యక్షతన జరిగింది. ప్రతిభ సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ధరిత్రి,భూమిని పరిరక్షించడం కొరకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. పెరుగుతున్న భూతాపం,వాతావరణ కాలుష్యాల నుండి భూమి,ధరిత్రిని కాపాడుకోవడం…

Read More

కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో పోదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Read More

కాంగ్రెస్ పార్టీలోకి ధర్మన్న

-కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర -పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ అడుగులు -రాలిపోతున్న గులాబీ రేకులు -వరుసగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ లోక్ సభ ఎన్నికల ముందు భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న తన అనుచరులతో కలిసి సోమవారం బీఆర్ఎస్…

Read More

ప్రభుత్వ స్కూల్లో ఎస్ ఏ 2 పరీక్షల నిర్వహణ తీరు పరిశీలన.

ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో నీ ప్రభుత్వ పాఠశాలలో జరుగుచున్న ఎస్ఏ 2 పరీక్షల పనితీరును సోమవారం రోజున ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం నిర్ణయించుకొని ప్రణాళిక బద్ధంగా చదివితే ఉన్నత స్థానాలను చేరుకొని తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను నిలుపుతారని అన్నారు, మండలం…

Read More

సిపిఐ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో 138వ మే డే పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో అమాలి సంఘం నాయకుల గౌరవ అంజయ్య శంకర్ కార్మికుల ఆధ్వర్యంలో 138 పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు అమాలి సంఘం నాయకులు సోమ లక్ష్మి రాజ్యం సోమ మల్లయ్య గణాది…

Read More

వనపర్తి లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ‘— ?

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో కామన్ సెంటర్లో మాజీ మంత్రి ఫోటోతో ఉన్న గొడుగులు కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు పెట్టుకున్నారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ” కమాన్ సెంటర్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గొడుగులు వ్యాపారులు పెట్టుకోవడంపై ప్రజలు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున గోడుగులు పెట్టుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మాజీ…

Read More

ఉదారత చాటుకున్న జన చైతన్య యూత్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఏగోలపు మల్లేశం భారతి దంపతులు ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు జనచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలను విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో కర్ర విద్యాసాగర్ రెడ్డి, రాగుల తిరుపతి, కోయల్కర్ శ్రీనివాస్, కొండ మునీందర్, కొలిపాక మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More

అధైర్య పడకండి అండగా ఉంటాం..

బాధిత కుటుంబాలను పరామర్శించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అంగరిగూడెం, చొప్పాలా, రేగుళ్ళ, గొల్లగూడెం గ్రామాలలో నిన్న ఉరుములు గాలి దుమ్ముతో కురిసిన వర్షానికి కూలిపోయిన ఇల్లులను పైకప్పులను పరిశీలించి, అదేవిధంగా పిడుగుపాటుకు మృతి చెందిన గోగు రాంబాబు రైతు కు చెందిన రెండు ఎడ్లను,సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల…

Read More

వరంగల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. సుధీర్ కుమార్ వెంట ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు .

Read More
error: Content is protected !!