
మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కరీంనగర్ నేటిధాత్రి :కరీంనగర్ పట్టణ కేంద్రం లో ప్రభుత్వ మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక మాత శిశు ఆస్పటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్ష ప్రధాన…