ప్రతిభా విద్యాలయంలో  దీపావళి వేడుకలు

 

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్, ఉపాధ్యాయులు పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు దీపావళి పండుగను జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *