
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు మొగుళ్ళ పల్లి నేటిధాత్రి మొరంచ పల్లి ఎస్ ఎం కొత్తపల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మొగుళ్ళ పల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన పంచనేని మనోహర్ రావు సుమారు (55) తండ్రి చంద్రయ్య చిట్యాల మండలం నైన్ పా క గ్రామానికి చెందిన పాలడుగుల సతీష్ (32) తండ్రి బక్కయ్య ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న మనోహర్ రావు మరియు ఎదురు వాహన వ్యక్తి సతీష్ డి కొని అక్కడికక్కడే…