
సీఎం కేసీఆర్ చలువతో హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి చెందుతోంది :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 23కొత్త జిల్లాలు, పెద్ద సంఖ్యలో మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగింది:ఎంపీ వద్దిరాజు హైదరాబాద్,వరంగల్ లకు ధీటుగా ఖమ్మం అభివృద్ధి జరుగుతున్నది:ఎంపీ రవిచంద్ర ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తరు:ఎంపీ వద్దిరాజు మున్నేరు నదిపై తీగల వంతెనను మంజూరు చేయాల్సిందిగా కేసీఆర్ ను కోరుత:ఎంపీ రవిచంద్ర రఘునాథ పాలెంలో తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన మంత్రి పువ్వాడ,లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు…