ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు.

చందుర్తి, నేటిధాత్రి:

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ఎనిగల్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో గ్రామిణ ఉపాది కూలిల దగ్గర ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా అసెంబ్లీ కన్వినర్ మార్త సత్తయ్య కర్ణాటక నుండి వచ్చిన వేములవాడ ఇంచార్జి గారు బీజేవైఎం ప్రెసిడెంట్ మొగిలి విజయేందర్ భూత్ అధ్యక్షుడు k లింగారావు సీనియర్ నాయకులు, బోరుగామ కమలాకర్, పడమటి మల్లేశం, పకిడి మల్లేశం, కాతుబంధ సురేష్ కుసుంబ కిష్టస్వామి, బోరుగామ నితీష్ , భంటుకిరణ్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *