NETIDHATHRI

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!?

గుట్టలు మింగుతున్నారు? అధికారులు చోద్యం చూస్తున్నారు! యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు గాడితప్పిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం…

Read More

ఆధిపత్య రాజకీయాలు!

` పొటేళ్ల పోట్లాట ` తెలంగాణలో రెండు పార్టీలు. `ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌. `కలబడి నిలబడతామని బిజేపి. `ఎక్కడున్నదో తెలియని కాంగ్రెస్‌. `ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం. `ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం. `ఆసక్తిగా గమనిస్తున్న విశ్లేషకులు. ` రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడు. `బిజేపి ఒంటరిపోరు. `బెదిరించి లొంగదీసుకునే ఎత్తులో బిజేపి. `ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం సాహేతుకం కాదు. `ఎన్నికలలో గెలిస్తే అది నిజమైన విజయం….

Read More

కేసిఆరే తెలంగాణ పిత : గడల శ్రీనివాసరావు.

`ఆరు దశాబ్దాల పోరాటంలో కేసిఆర్‌ సాగించిన ఉద్యమమే కీలకం. `తెలంగాణ ఉద్యమానికి చరిత్రలో స్థానం కల్పించిన నాయకుడు. `తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. `నా చిన్నప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ చూశాక కేసిఆర్‌ కు ఒక్కసారి కాదు, వందల సార్లు మొక్కేందుకు వెనుకాడను. `భద్రాద్రి-కొత్త గూడెం జిల్లాకు మెడికల్‌ కాలేజీ మొదటి ఫేజ్‌ లో ఇచ్చినందుకు కృతజ్ఞతతో కాళ్లు మొక్కడం జరిగింది. `తెలంగాణ చరిత్ర మలుపు తిప్పిన నాయకుడు కేసిఆర్‌. `తెలంగాణ తల రాత మార్చిన నాయకుడు…

Read More

విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యునికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందజేసిన నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం

నెల్లూరు రూరల్, బీవి నగర్ కి చెందిన కార్పెంటర్ గా పనిచేస్తున్న పేద కార్మికుడు రెండు రోజులు ముందు పొంగూరు గణేష్ కుమార్ కి బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది.యాక్సిడెంట్ కారణంగా గణేష్ కుమార్ కి ఆర్థిక స్తోమత లేనందున ఆపరేషన్ ఖర్చులకు వారి కుటంబసభ్యులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి ని వైద్య కోసం ఆర్థిక సహాయం అడిగారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా…

Read More

ఆశలు సజీవం!కొత్త వారికి టిక్కెట్లు ఖాయం!!

  ` సిట్టింగ్‌ లకే సీట్లు వ్యూహంలో భాగం! `ఎవరు గోడ దూకేవారో తెలుసుకునే ప్రయత్నం. `అవకాశవాదులను ఏరివేసే వ్యూహం. `పక్క పార్టీలలో కర్చీఫ్‌ వేసుకున్నవారు బైటపడడం కోసం. `పార్టీ కోసం పని చేసేవారెవరు? పదవుల కోసమే నటిస్తున్నవారిని గుర్తించడం! `అవకాశాలు వస్తున్నా ఆగలేని అత్యాశపరులను గుర్తించడమే లక్ష్యం. `అప్పుడే ఆశలు వదులుకోవద్దు… `నిస్తేజం ఎవరిలో వుందో సులువుగా తెలుసుకోవచ్చు… `పార్టీ కోసం పని చేసేవాళ్లెవరో తేలిపోవచ్చు… ` రాజకీయాలలో అవకాశాల కోసం ఓపిక అవసరం. `తొందరపడి…

Read More

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎంపీ రవిచంద్ర

ములుగు.నవంబర్ 21 ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని కార్తీక మాసం సందర్భంగా దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముందుగా ఆలయ EO సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు అనంతరం మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.వేద పండితులు ఆలయ విశిష్టత స్వామి వారు స్వయంబుగా వెలసిన తీరు స్వామి వారి గొప్పతనం వివరించి వేద ఆశీర్వచనం…

Read More

సానిటైజర్ తాగి ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యయత్నం 

ఎం జి ఎం లో చికిత్స పొందుతూన్న విద్యార్థినిలు  మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్లో ఘటన హన్మకొండ నేటిధాత్రి  మండలంలోని ఆరెపల్లె గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యకు యత్నించారు. ఐదుగురు విద్యార్థినులను సానిటైజర్ తాగగా అధికారులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ములుగు జిల్లాకు చెందిన…

Read More

ఇంతా అభివృద్ధి ఇంకెక్కడైన జరిగిందా

ఎనమిదేళ్లలో ఇంత ప్రగతి ఎక్కడా జరగలేదు. `ఇంకా పసికూనే అయినా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. `తెలంగాణ కల నెరవేర్చిన నాయకుడు కేసిఆర్‌ అంకితభావానికి నిలువెత్తు సాక్ష్యం. `కొత్త రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పనులు ఊహించడమే గగనం. `తెలంగాణలో పూర్తి చేసుకున్నం. `దశాబ్దాల పాటు సాగే ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడం ఒక రికార్డు. `అసలు ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమని ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. `కాళేశ్వరం నిర్మాణం తెలంగాణకే మణిహారం. `మల్లన్న సాగర్‌ మరో చరిత్రకు…

Read More

బివిఎస్. రమేష్ బాబు మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్ గారు ఏలూరు జిల్లా కోటపాడు గ్రామము నందు తెరాస, టీబీజీకేఎస్.సీనియర్ నాయకులు బి.వి.ఎస్ రమేష్ బాబు. మాతృ మూర్తి పార్తివదేహానికి కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియచేసారు. వారికీ 4 గురు సంతానము. బి వి ఎస్ రమేష్ బాబు వారి తల్లి మంచి…

Read More

ఇంప్లిమెంటరీ పై అవగాహన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి    సింగరేణి.కొత్తగూడెం టౌన్. 17.11.2022 న సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా రోల్ మరియు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటర్ మరియు ఇంప్లిమెంటర్ పై అవగాహన కార్యక్రమానికి ఏరియా వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి.శ్రీకాంత్,యస్.ఈ.(ఈ&యం), అధ్యక్షతన కొత్తగూడెం ఎం.వి.టీ.సీ నందు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులకు ఎస్.ఎం.పీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది, ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి,జి,ఎం సేఫ్టీ, కే.జి.ఎం రీజియన్, కమలాకర్ భూషణ్, ఏ.జి.ఎం.(ఈ&యం),…

Read More

పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?

`ఏ సంఘటన జరిగినా టిఆర్‌ఎస్‌ కే ముడి? `అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి? `పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి? `జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి?   `ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…? ` టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే? `పార్టీ పరువు తీస్తున్నారు? `ప్రజల్లో చులకన చేస్తున్నారు? `సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? `పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు? `వాళ్లంతా టిఆర్‌ఎస్‌ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి…

Read More

అంబాల ప్రభాకర్ కు జాతీయ కళారత్న అవార్డు

జమ్మికుంట నేటిధాత్రి  ఢిల్లీలో జరిగిన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానోత్సవం లో జమ్మికుంట మండలం , మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) గత కొన్ని సంవత్సరాలుగా కళాలపై ఉన్న మక్కువతో ఆర్ట్ మరియు డప్పు కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందిన సందర్భంగా వహుజన సాహిత్య అకాడమీ గుర్తించి జాతీయ కళారత్న అవార్డును అందజేయడం నిజంగా మన దళిత జాతికే గర్వకారణం,  జాతీయ కళారత్న అవార్డును…

Read More

ఈటెలా…మన(సు)లో మన మాట!

`ఈటెల గర్‌ వాపసీపై జోరుగా చర్చ `గులాబీ రమ్మంటోంది…ఈటెల మనసు కోరుకుంటోంది అదే! `ఈటెల వస్తే గులాబీలో కూడా పండగే! `ఈటెల గర్‌ వాపసీపై స్పందనలన్నీ నర్మగర్భమే… `కాదని గులాబీ నేతలు అనడం లేదు… `అబద్దమని ఈటెల అన్నది లేదు… ` కేసిఆర్‌ కాదనుకున్నడు…కానీ కేటిఆర్‌ వద్దనుకోలేదు? `ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌ ప్రేమ తగ్గలేదు. `ఈటెల వస్తే బాగుంటుంది… అనుకుంటున్నరన్నది నిజమే? `ఊగిసలాటలో ఈటెల మనసు.. `కాదనలేని, ఔననలేని సందిగ్ధం… `ఎంతైనా కమలం కానిదే అనిపిస్తోంది!…

Read More

వ్యవసాయ క్షేత్రాలకు రైతులు వెళ్లేందుకు దారిని పరిశీలించిన అధికారులు

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి ఏర్పాటుకు అధికారుల చర్యలు బోయినిపల్లి:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ శివారు వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరు కట్ట క్రింద ఎస్సార్ పెట్రోల్ పంపు ప్రక్కన గల దారి రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం ఐదు మీటర్ల స్థలం వదిలిపెట్టి, పక్కన ఇనుపజాలి కంచెను నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పెట్రోల్ బంకు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు సంబంధిత అధికారులు ఏర్పాటు…

Read More

మీ కోరిక మేరకే..!

`త్వరలోనే కేటిఆర్‌ ను సిఎం చేద్దాం! `కేసిఆర్‌ నేడు చెప్పనున్న మాట? `నాతో కొందరు జాతీయ రాజకీయాలకు,  `కేటిఆర్‌తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు. `టి(బి)ఆర్‌ఎస్‌ మరింత సరికొత్తగా… `యువకుడు కేటిఆర్‌ ప్రభుత్వ సారధ్యం… `వివాదాల జోలికి పోకండి `ప్రజలతో మమేకం కండి. `టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీ. `ఎంతో బలంగా వుంది. `బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు. `ఆవేశం వద్దు-ఆలోచన కావాలి. `ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు. `తొందరపడి మాటలు జారకండి. ` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ…

Read More

త్వరలో కేటిఆర్‌ సిఎం!

`కేటిఆర్‌ సీఎంగానే వచ్చే ఎన్నికలు. `పార్టీలో యువత ప్రధాన్యం పెరగాలంటే కేటిఆర్‌ సీఎం కావాలి. `పార్టీ శ్రేణులనుంచి పెరుగుతున్న ఒత్తిడి. `మంత్రుల మనసులో మాట ఇదే… `సీనియర్లు చర్చించుకుంటున్నదీ ఇదే విషయం. ` కేసిఆర్‌ దేశ రాజకీయాలపై పూర్తి దృష్టి. `సీనియర్‌ నేతలంతా కేసిఆర్‌ తో దేశ రాజకీయాలకు… `యువకులంతా కేటిఆర్‌ తో రాష్ట్ర రాజకీయాలు. ` బిజేపికి కళ్లెం వేయాలన్నా, కాంగ్రెస్‌ ను కట్టడి చేయాలన్నా ఇదే సరైన సమయం. `బిజేపి పన్నుతున్న కుయుక్తులను దేశ…

Read More

సుప్రసిద్ధ వైద్యులు పాములపర్తిని సన్మానించిన ఎంపీ వద్దిరాజు

  సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావును రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సన్మానించారు. వరంగల్ నగరంలోని రామారావు ఆస్పత్రిలో ఎంపీ ఆయనను శనివారం ఉదయం మర్యాద పూర్వకంగా కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు,అటు తర్వాత శాలువాతో సత్కరించారు.

Read More

అయ్యవారు కయ్యానికే వస్తారు…కుంపటి పెట్టిపోతారు!?

` అటు ముప్పెట దాడి… ` ప్రభుత్వాన్ని అస్థిర పర్చడమేనా బిజేపి పని? `ఇప్పుడు తప్పితే తెలంగాణ ను వశం చేసుకోవడం కుదరదని కుయుక్తులు? ` కేటిఆర్‌ సీఎం అయితే మరో పదేళ్ళ పాటు బిజేపి పాగా వేయడం కష్టం! ` అందుకే ఈ తొందరపాటు గందరగోళం… `ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పన్నాగం… `ఎనిమిదేళ్ళలో ఏమిచ్చారని ఆదరించాలి? `ఐటిఐఆర్‌ ఎందుకు లాక్కెల్లారు? `కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌ కు ఎందుకు తరలించారు. `వీలు చిక్కినప్పుడల్లా…

Read More

బీసీ నేతలు వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ లపై ఐటీ. ఈడి దాడులను ఖండించిన

వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు.. వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు.. వరంగల్ తూర్పు: నవంబర్11 మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను…

Read More

ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండించిన వద్దిరాజు రవన్న సేవా సమితి

దాడులను నిరసిస్తూ ఎంపీ రవిచంద్రకు సంఘీభావం తెలిపిన సేవా సమితి సభ్యులు ఎల్లప్పుడూ రవిచంద్ర వెంటే ఉంటామని, అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించిన సభ్యులు ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్ ఉపేందర్ ను ఆశీర్వదించిన రవిచంద్ర హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులకు దిగడాన్ని వద్దిరాజు రవన్న సేవా సమితి తీవ్రంగా ఖండించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ…

Read More
error: Content is protected !!