NETIDHATHRI

ఈ వీ ఎ o ల ను పరిశీలిం చి న కలెక్టర్

వనపర్తి నెటిదాత్రి: ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి ఆర్డీవో కార్యాలయం అవరణలో గల ఇవియం గోదాం లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ తనిఖీ ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. ఈసీఐఎల్ అధికారుల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన జరుగుతుందని కలెక్టర్…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నేటి ధాత్రి:ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డిఓకు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు

సర్వే నెంబర్ 113,114లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి చౌటుప్పల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్డులోని 113,114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీవో జగన్నాధ రావుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్డు లోని 113 ,114 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇట్టి విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి…

Read More

శేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఎమ్మెల్యే.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతికి సంతాపం తెలిపిన మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేఖర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం రోజు పరామర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా…

Read More

స్థానిక సంస్థల కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన ఎంపిటిసి.

ఈరోజు జరిగిన ప్రజావాణిలో స్థానిక సంస్థల కలెక్టరు పూజారి గౌతమికి రంగనాయక సాగర్ నుండి ఎడమ కాలువ ద్వారా వస్తున్న సాగునీరుని పరిసర గ్రామాలకు తొందరగా చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బదివేని రాము కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక సంస్థల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు

Read More

ఎల్బీ కాలేజీలో వార్షిక క్రీడా దినోత్సవం

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ లోని, లాల్ బహుదూర్ కళాశాలలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని క్రికెట్ అంతర్ తరగతుల మధ్య క్రీడా పోటీలను ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ, డిహెచ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరగతుల మధ్య క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో స్పోర్ట్స్ కోట ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం…

Read More

భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానికి పాలాభిషేకం

వనపర్తి నేటిదాత్రి : భారతరత్న అవార్డు గ్రహీత కేంద్ర మాజీ మంత్రి ఎల్కే అద్వానికి వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బచ్చురాం మాట్లాడుతూ దేశంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్న కేంద్ర మాజీ మంత్రి అద్వానీ కృషి వల్ల 400 ఎంపి స్థానాలకు చేరుకున్నదని అన్నారు దేశంలో రామ జన్మభూమి రామ మందిరం అయోధ్యలో మసీదు ఉండడంవల్ల 1984లో అద్వానీ రథయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు ఈ…

Read More

కెపిహెచ్బి తాసిల్దార్ ఆఫీస్ లైన్ లో రోడ్డు ఇరువైపులా వెలిసిన వ్యాపా రులను వెనుకకు జరిపించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్

కూకట్పల్లి, ఫిబ్రవరి 05 నేటి ధాత్రి ఇన్చార్జి సోమవారం రోజు కుకట్పల్లి తాసి ల్దార్ ఆఫీస్ లైన్ లో ఇరువైపులా రోడ్డుకు ఉన్నటువంటి పూల బండ్లు కూరగాయల బండ్ల వారితో మాట్లా డి రాకపోకలకుఇబ్బంది లేకుండా ఉండడం కోసము రోడ్డుకు ఇరువై పులా నాలుగు ఫీట్లు వెనకకు జరిపి వచ్చి పోయే వారికి ఇబ్బంది లేకుం డా చేయడము జరిగిందని ఏపీహె చ్బి కాఫీ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వెంక ట్ తెలిపారు.రాకపోకలకు మరింత ఇబ్బంది కాకుండా…

Read More

విద్యార్థుల్లో ఐక్యత ఆదర్శదామం లక్ష్యంతో గుడ్ మార్నింగ్ పాఠశాల.

చూడముచ్చటగా యూనిటీ అటోపియా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల. చిన్నారుల కల ప్రదర్శన ఆకాశంలోని నక్షత్రాల అందాలను తలపించాయి. విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల ఆనందాలు ఆకాశానికి అంటుకున్నాయి. భూమిపై పాదాలు సరిగ్గా వేయరాని చిన్నారుల చిందులను చూసి ఉపాధ్యాయులకు సెల్యూట్ అన్నారు, గ్రామస్తులు తల్లిదండ్రులు. ఆదర్శవంతమైన ప్రదేశం విద్యార్థుల దూరదృష్టి సంస్కరణను పెంపొందించడమే గుడ్ మార్నింగ్ లక్ష్యం, కరస్పాండెంట్ శశి. మహాదేవపూర్ -నేటి ధాత్రి: ఐక్యత ఆదర్శ దామం తో ఒక దూర దృష్టి ఆలోచన…

Read More

కబ్జా కోర(రు)ల నుండి ప్రభుత్వ భూములు కాపాడండి…

-ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ సమర శంఖం… -పీర్జాదిగూడలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై “ప్రజావాణి”లో ఫిర్యాదు… -తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుల… మేడిపల్లి(నేటీదాత్రీ): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘కాదేది అనర్హం కబ్జాలకు’ అన్న చందంగా పరిస్థితులు తయారయ్యాయి.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు కంచ చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

Read More

మృతుడి కుటుంబానికి బీ సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయం…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) తాటి చెట్టు పై నుంచి పడి ఇటీవల మృతి చెందిన కమలాపూర్ కు చెందిన గీతా కార్మికుడు చీకట్ల బుచ్చయ్య కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 25 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును బీసీ కార్పొరేషన్ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కమలాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్ మరియు కమలాపూర్ మండల గీతా కార్మిక సంఘం అధ్యక్షులు మార్క అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

పట్టణ గురుకుల పాఠశాలల (యుఆర్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: హెచ్.సూర్య కిరణ్ హైదరాబాద్,నేటిదాత్రి రాష్ట్రంలోని అనాధ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులు మధ్యలో బడి మానేసిన బాలురు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ గురుకుల పాఠశాలల యు ఆర్ ఎస్ ను 2017-18 విద్యా సంవత్సరంలో స్థాపించింది. ఇంగ్లీష్ మీడియం లో యుఆర్ఎస్ ను ప్రారంభించింది. స్కూల్స్ ని ప్రారంభించినప్పుడు వాటిలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు విద్యార్థులను…

Read More

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసిన గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మాదాసు సృజన్ కుమార్ తల్లి మాదాసు సరోజన 29వ వర్ధంతి సందర్భంగా పరకాల జెడ్పి హెచ్ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ వారి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్జి విష్ణు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాల్గొని విద్యార్థులకు మంచి మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒంటెరు రమేష్ గడిపే వినయ్,ప్రసాద్,ఎకు నవీన్,ఏకు ప్రమోద్,ఏకు సూర్య.గోవింద మహేష్,కోగిల ప్రేమ్…

Read More

పదవీ కాలం ముగిసిన సర్పంచ్ కి ఘన సన్మానం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో సర్పంచుల పదవీ కాలము జనవరి నెలలో పూర్తి అయినందున సోమవారం రోజు నవాబుపేట మండలంలోని అమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యం కి సన్మాన కార్యక్రమం అమ్మాపూర్ గ్రామం నందు నిర్వహించడం జరిగింది. గ్రామ యువకులు మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు వివిధ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ కొనియాడారు. అనంతరం సర్పంచికి శాలువా, పూల మాలలతో సన్మానించడం…

Read More

ఉప్పల్ నీ అభివృద్ధి పథం లో నడిపిస్తా

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 05 ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ కామన్ వద్ద డ్రైనేజ్ పైపు లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా తను పనిచేస్తున్న అని ఉప్పల్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని అన్నారు. ఈ…

Read More

కులగణనకు క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరం

# కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బీసీ నేత సాయిలి ప్రభాకర్ వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి : బీసీల జీవితకాల వాంఛ కొరోకైన కులగనునకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బిసి నేత సాయిలి ప్రభాకర్ అన్నారు.50 శాతానికి పైగా ఉన్న మేమేఎంతో మాకు అంతవాటా అనే మాటను నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదనీ అన్నారు.అనగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు…

Read More

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన పరకాల ఏసీపీ

పరకాల నేటిధాత్రి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ ను పరకాల ఏసీపీ ఇ.కిషోర్ కుమార్ సోమవారం ఏసీపీ కార్యాలయంలో యాక్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు యాక్ సభ్యులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాలలో పేరుకుపోయిన అవినీతి భూతాన్ని అంతం చేయడంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్న యాక్ టీమ్ ను అభినందిస్తూ, ముఖ్యంగా విద్యార్థులలో అవినీతి రహిత సమాజం కోసం…

Read More

చికిత్స పొందుతున్న సుమన్ కు ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలం మనుగోండ గ్రామానికి చెందిన సుమన్ అనారోగ్యం తో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు.కాగా సుమన్ ఆర్థిక స్తోమత లేకపోవడంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో కుటుంబానికి 10 వేల రూపాయలను ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,గీసుకొండ యూత్ మండల అధ్యక్షుడు అకుల రుద్ర ప్రసాద్, మనుగోండ గ్రామ పార్టీ అధ్యక్షులు కందికొండ రాజు,…

Read More

విద్యార్థుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి

నర్సంపేట,నేటిధాత్రి : భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అల్వాల నరేష్,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిద్దు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి వారికి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Read More

విద్యార్ధుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష కీలకం

ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్ చంద్ర హన్మకొండ లో ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్ష హన్మకొండ, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా నక్కలగుట్ట ఆర్యభట్ట విద్యాసంస్థలలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష పత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్…

Read More

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

*అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరొకన్నుగా భావిస్తూ ముందుకు వెళ్తాము *మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తాం *సీఎం రేవంత్ సహకారంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని *నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా *పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యుడు ఆది…

Read More
error: Content is protected !!