
సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) నేతల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) రాష్ట్ర నేతలు సివై పుల్లయ్య, ఆవుల అశోక్, హనుమంతరావు, జి అశోక్,గడ్డం లక్ష్మణ్, నూనావత్ శ్రీను తదితరులపై ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం గుండాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా…