NETIDHATHRI

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) నేతల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) రాష్ట్ర నేతలు సివై పుల్లయ్య, ఆవుల అశోక్, హనుమంతరావు, జి అశోక్,గడ్డం లక్ష్మణ్, నూనావత్ శ్రీను తదితరులపై ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం గుండాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా…

Read More

వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం రాజీవ్ చౌక్ లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. మాజీ మార్కెట్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ కుమార్ ల నేతృత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే మే గా రెడ్డి…

Read More

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

నర్సంపేట,నేటిధాత్రి : గత సంవత్సరంనర కాలంగా నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారిగా సేవలు అందించిన నాగెల్లి సదానందం భూపాలపల్లి ఎంఆర్టి అండ్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనకు నర్సంపేట డివిజన్ పరిధి అధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల విద్యుత్ అధికారులు డీఈ సదానందంకు పుష్పగుచ్చాలు, మెమొంటాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.డీఈ సదానందం చేసిన సేవలను పలువురు గుర్తుకు చేశారు.అనంతరం జ్ఞాపికలు అందించి ఘనంగా…

Read More

విఓ సంఘాల భవనాలు సత్వరమే మొదలుపెట్టుకోవాలి

గత అక్టోబర్ నెలలో మంజూరైన ముఖ్యమంత్రి ఎస్డిఎఫ్ నిధులు. జీఓ నం.452 ద్వారా 102 భవనాలు రూ.18 కోట్ల 95 లక్షల నిధులు విడుదల ఇచ్చిన మాట ప్రకారం నేను నిధులను సమకూర్చాను. ఆ భవనాల శంకుస్థాపనలు మీరే చేసుకున్నారు. మహిళా సంఘాలకు గుర్తుకు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘాలకు బలోపేతం చేసేందుకు సొంత భవనాల్లో ఉండేందుకు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్…

Read More

సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ 

భద్రాచలం నేటి ధాత్రి తేదీ:06.02.2024 మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం నియోజకవర్గం ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు,మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు… వారితో పాటు గ్రంధాలయ మాజీ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి,TPCC సభ్యులు బుడగం శ్రీనివాస్,Sc సెల్ జిల్లా అధ్యక్షులు చింత్రాల రవి కుమార్,పట్టణ అధ్యక్షులు సరళ నరేష్,కాంగ్రెస్ నాయకులు తమ్మల వెంకటేశ్వర్లు,sc సెల్ పట్టణ అధ్యక్షులు…

Read More

క్రికెట్ కప్పు గెలిచిన మందమర్రి కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ టీం

నస్పూర్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ రామగుండం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పెద్దపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం సభ్యులు పాల్గొనడం జరిగింది.క్రిష్ణకాలనీ శాంతి స్టేడియంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో 5 టీంలు పాల్గొనడం జరిగింది….

Read More

బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్,నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పొడిటి బిక్షపతి ఆధ్వర్యంలో కమలాపూర్ సిఐ కి వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో,ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి…

Read More

నేటి నుంచి గృహ జ్యోతి పథకం అమలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, జైపూర్, కుందారం మరియు పౌనూర్ సబ్ స్టేషన్ల పరిధిలో గల 20 గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈ రోజు నుండి అనగా,తేది: 06.02.2024 మంగళవారం రోజు నుండి గృహజ్యోతి పథకంలో భాగంగా విద్యుత్తు వినియోగదారుల నుండి తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నెంబర్లను సేకరించడం జరుగుతున్నది. వినియోగదారుల తమతో సహకరించి మీ ఇంటికి వచ్చే విద్యుత్తు సిబ్బంది మరియు స్పాట్ బిల్లర్లకు…

Read More

పదవీకాలం ముగియడంతో సర్పంచ్ దంపతులకు సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల సర్పంచ్ గోనె సుమలత, నర్సయ్య పదవి కాలం ముగియడంతో సోమవారం రోజున గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో ఉప సర్పంచ్ లక్ష్మి, నర్సయ్య 12, మంది వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది కో ఆప్షన్ మెంబర్స్ బల్ల రజెల్లు, ఏస్కూరి రఘునాథ్, మాజీ సర్పంచ్ లను, మాజీ ఎంపీటీసీ లను గ్రామ పెద్దలు వరికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ సర్పంచ్…

Read More

డబ్బులు గోల్ మాల్ 

గగ్గోలు పెడుతున్న సబ్ కాంట్రాక్టర్లు ఒక్కొక్కడిగా బయటపడుతున్న వైనం శాయంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కాంటాక్ట్ పనులు చేసే సర్టిఫికెట్ కలిగి ఉంది కొన్ని పనులు చేస్తూ నాకు సబ్ కాంట్రాక్టర్ పనులు ఇప్పిస్తామని నమ్మించి మాతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు. వివరాలకు వెళితే కరువు సీతంరెడ్డి చిలుకల కొమురయ్య గాదం…

Read More

నల్లబెల్లి మండలంలో టేకుకలప దొంగల భీవత్సం.

 ఇంటి ముందు ఉన్న టేకు మొద్దులను ఎత్తుకెళ్లిన ఘటన  సిసి కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యం.  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్న బాధిత కుటుంబం.  వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.  పోలీసులకే సవాల్ గా మారుతున్న దొంగతనాలు. నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో కలప దొంగలు భీవత్సం సృష్టించారు.నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లే గ్రామంలో నేషనల్ హైవే కు అనుకొని ఉన్న గాజర్ల రాజమల్లు గౌడ్ అనే వ్యక్తి…

Read More

భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోటగుళ్లు డోనర్స్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు డోనర్స్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భూపాలపల్లి సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ను సోమవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ కోట గుళ్ళు ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More

పిల్లలకు అక్షరబ్యాసం చేసిన కౌన్సిలర్ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని స్థానిక ఒకటవ వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సోమవారం రోజున సిఎస్ ఐ కాలనిలో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.అనంతరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపి చిన్నారులకు అక్షరాబ్యాసం చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెనూ లో ఉన్న ప్రకారం పిల్లలకు పోషక ఆహారాన్ని అందించాలని గుడ్లు,బాలామృతం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,తదితరులు పాల్గొన్నారు.

Read More

దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల

మల్కాజిగిరి (నేటి ధాత్రి) ఆనంద్ భాగ్ మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచికి డబ్బుకు జరిగిన పోటీలో డబ్బు ప్రలోభం గెలిచింది. అలా అని మంచి చేసిన వ్యక్తిని ఎవరూ మర్చిపోరు. మల్కాజిగిరిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అధికారంలోకి రాలేక పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు….

Read More

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు. నర్సంపేట,నేటిధాత్రి : గత సంవత్సరంనర కాలంగా నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారిగా గా సేవలు అందించిన నాగెల్లి సదానందం భూపాలపల్లి ఎంఆర్టి అండ్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనకు నర్సంపేట డివిజన్ పరిధి అధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల విద్యుత్ అధికారులు డీఈ సదానందంకు పుష్పగుచ్చాలు, మెమొంటాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.డీఈ సదానందం చేసిన సేవలను…

Read More

తెలంగాణ ‘‘బిజెపి’’లో ‘‘ప్రక్షాళన జరగాలి’’ ఎపిసోడ్‌ – 2

https://epaper.netidhatri.com/ యువతకు పగ్గాలివ్వండి. బిజెపి దశ మారకపోతే అడగండి ప్యారాచూట్‌ లీడర్లను పక్కన పెట్టండి. అవకాశవాదులను దరి చేరనీయకండి. రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం ఇవ్వకండి. పదవుల కోసం వచ్చేవారికి పీటలు వేయకండి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు ఉద్దరించింది లేదు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది లేదు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన వాళ్లున్నారు. పార్టీకి కన్నీటితో అభిషేకాలు చేస్తున్నారు.వారిని గుర్తించండి.నాయకులను చేయండి. పార్టీకి పటిష్ఠమైన పునాదులు వేయండి. పార్టీకి పెట్టని గోడలు కార్యకర్తలే అన్నది మరవకండి….

Read More

విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి దిశగా పటిష్ట చర్యలు….. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ఐటిఐ అప్ గ్రేడేషన్ కోసం క్యాబినెట్ 4 కోట్ల మంజూరు విద్యార్థులకు త్వరగా ఉపాధి లభించేలా నైపుణ్యాలు పెంచుకోవాలి విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు ఆంగ్ల భాష పరిజ్ఞానం అందించేలా చర్యలు కాటారం పాలిటెక్నిక్ కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాటారం, నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి…

Read More

రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతాం

నూతన అధ్యక్షులు నారగోని ఎల్ల స్వామి, ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు భత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దుర్గం సమ్మయ్య ఆధ్వర్యంలో డీలర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా అధ్యక్ష కార్యదర్శలను ఏకగ్రీవంగా…

Read More

మొగుళ్ళపల్లి లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ లోకి సర్పంచులు -కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర మొగుళ్ళపల్లి నేటి ధాత్రి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మొగుళ్ళపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా…

Read More
error: Content is protected !!