NETIDHATHRI

ధర్మ స్టూడెంట్స్ యూనియన్ (డి ఎస్ యు)వీణవంక, జమ్మికుంట మండలాల కన్వినర్ ల నియామకం

వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన ధర్మ స్టూడెంట్ యూనియన్ మండల కన్వినర్ గా వినయ్ నియమించినట్లుగా అలాగే జమ్మికుంట కు సాగర్ ను నియమించారు. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్ర కులాల నిరుపేద వర్గాల విద్యార్థులకు రాజకీయ రంగంలో సమాన వాటా,రాజకీయ చైతన్యం, విద్యార్థుల సమస్యలు,అన్ని ప్రైవేట్…

Read More

జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.

# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

Read More

భారతజాతి వరంగల్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా కుసుమరాజు

గౌరవనీయులైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగుల నవీన చారి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు యారా బాలకృష్ణ గారి నియమించడం జరిగినది గతంలో జాగృతి సంస్థకు కుసుమరాజు గారు కృషి చేసినందుకు సహకరించిన భారత జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం మీనా భాస్కర్ గారు మరియు రాష్ట్ర యూత్ అధ్యక్షులు కొరవైన విజయకుమార్ గారు మరియు జాబుకి కార్యకర్తలు సతీష్ కుమార్ చరణ్ చందు మధు పరమేష్…

Read More

తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.వివరాల్లోకి వెళితే గొల్లపెల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసాపురం రవీందర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం

# ఈనెల 16 న గ్రామీణ భారత్ బంద్ ఎం సిపిఐ(యు) మద్దతు. # జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ కార్యదర్శి అనుమాల రమేష్ అధ్యక్షతన జరిగింది. రాజమౌళి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై తమ సమస్యల…

Read More

జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.

# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

Read More

వరంగల్ ఎంపీ బరిలో ఉద్యమకారుడు బత్తుల కుమార్?

మలిదశ ఉద్యమకారుడు బత్తుల కుమార్ కు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని, తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కు వినతిపత్రం అందచేసిన తూర్పు బిఆర్ఎస్ కార్యకర్తలు నేటిధాత్రి, వరంగల్ తూర్పు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, వరంగల్ ఎంపీ గా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమనాయకుడు వరంగల్ తూర్పు 32వ డివిజన్ కు చెందిన, బడుగు బలహీన వర్గాల దళిత నాయకుడు బత్తుల కుమార్ ను, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రకటించాలని, 32వ డివిజన్ ముఖ్య…

Read More

మేము ఉద్యమకారులం.. మాకే నోటీసులా?

# షోకాజ్ నోటీసు పట్ల ఆగ్రహం .. # బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కౌన్సిలర్ దార్ల రమాదేవి నర్సంపేట / నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో పార్టీకి కట్టుబడి ఉన్న మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ దార్ల రమాదేవి బిఆర్ఎస్ పట్టణ కమిటీపై మండిపడ్డారు.ఈ సందర్భంగా దార్ల రమాదేవి మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ గుంటి…

Read More

ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమం

నేటిధాత్రి, వరంగల్ ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, వరంగల్ వేదికగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హాస్పిటల్లో వైద్యబృందంచే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ క్యాన్సర్ అవగాహన సదస్సులో ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి బారిన ప్రజలు ఎక్కువగా పడచున్నారని, క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనే లక్ష్యంగా సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తిప్పని అవినాష్ మాట్లాడుతూ, క్యాన్సర్ వస్తే…

Read More

అనారోగ్యంతో వ్యక్తి మృతి

నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు నెన్నల్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన బత్తిని మల్లాగౌడ్, అంకమ్మ పెద్ద కుమారుడైన బత్తిని సతీష్ గౌడ్ వయస్సు42,ఆరోగ్యం బాగా లేకపోవడంతో శుక్రవారం రోజున అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్లో చేర్పించగా త్రీవ అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి శనివారం రోజున ఉదయం హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించాడు. ఇతనికి భార్య సుజాత వయస్సు 38,ఇద్దరు కూతుర్లు…

Read More

రోడ్డుపైకి చేరుతున్న మురుగునీరు

మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వెళ్లే రహదారిలో ఓమాక్స్ కాలనీ నుండి వస్తున్న మురుగునీరు రోడ్డుపైకి వస్తు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా మునిసిపల్ సిబ్బంది స్పందించి త్వరగా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించగలరు. జాతీయ రహదారుల పరిస్థితి ఇలా ఉంటే కాలనీలో నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది పరిష్కరించగలరని ప్రజలు కోరుతున్నారు

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

HGCL ఎండీగా ఆమ్రపాలి

“నేటిధాత్రి” హైదరాబాద్   HMDA జాయింట్‌ కమిషనర్‌ “ఆమ్రపాలి” కి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) ఎండీ,అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే “ఆమ్రపాలి” HMDA ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతో పాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ గా కొనసాగుతున్నారు.

Read More

టియుడబ్ల్యూజె ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా లక్ష్మణ్ యాదవ్!! *

హర్షం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ టియు డబ్ల్యూజే ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నక్క లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ప్రదీప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లకు…

Read More

చెట్ల కొమ్మలను రహదారిపై నుంచి తొలగించాలి

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల నుండి నాచుపల్లి వెళ్లే రహదారిలో చిలుక వాగు బ్రిడ్జి నిర్మాణం తర్వాత మూల మలుపుల రోడ్డుపైకి చెట్ల కొమ్మలు రావడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఇరుకుగా ఉన్న రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజా ప్రతినిధులు, అధికారులు,చెట్ల కొమ్మలు తొలగించి ఆర్టీవో నిర్దేశించిన హెచ్చరికలు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.

Read More

పార్లమెంట్ స్థానానికి నేను సైతం: బండి రమేష్

ఈరోజు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. కూకట్పల్లి ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అతిపెద్ద పార్లమెంటు స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమైన బండి రమేష్.ఈ పార్లమెంట్ స్థానానికి దేశంలోనే విశిష్ట స్థానం కలదు. దీనికోసం ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నా గానీసంక్షేమం కోసం,ప్రజల కోసం నేను సైతం…

Read More

పాండురంగారావు పౌండేషన్ సేవలు అభినందనీయం:

బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పాండురంగారావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య అన్నారు. శనివారం పాండురంగారావు ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. విద్యార్థులకు పిఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు ఉపయోగించుకొని…

Read More

గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కాటారం నేడు ధాత్రి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సర క్యాలెండర్ ను కాటారం మండలం దామరకుంటలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అరిగెల వెంకటరాజం గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘము రాష్ట్ర కార్యదర్శి మారగోని శంకర్ గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష…

Read More

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందజేసిన మాజీ వార్డ్ మెంబర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో కొత్తపల్లి 13వ మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిండ్ల మల్లేష్ యాదవ్ ఇటీవలే మృతి చెందిన జెట్టి మహేందర్ భార్య కృష్ణవేణి కి ఇద్దరు పిల్లలు నిరుపేద జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతూ నా మహిళలకు కుట్టు మిషన్ మహిళా సంఘం లీడర్ కౌటం రాజేశ్వరి చేతుల మీదుగా కృష్ణవేణి కి అందజేశారు 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల మల్లేష్ యాదవును అభినందించారు

Read More

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పండ్ల పంపిణీ

వరంగల్, నేటిధాత్రి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యం.సాయి కుమార్ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వరంగల్ జిల్లా న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం నడక వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చు అని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కొరకు ఆస్పత్రిలో…

Read More
error: Content is protected !!