NETIDHATHRI

రెండో విడత దళిత బంధు వెంటనే అమలు చేయాలి

#దళిత బంధు అమలులో జాప్యం చేస్తే ఆందోళనలు తప్పవు #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేటి ధాత్రి:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బందు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎన్నుకొని హుజురాబాద్ లోని దళిత కుటుంబాలన్నిటికీ దళిత బంధు అమలు చేశారని, అందులో భాగంగా కొంతమందికి రెండో విడత రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి వారి…

Read More

అశ్వారావుపేట ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కలిసి ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల్లో ఐఎన్టియుసి కార్మిక సంఘం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అశ్వారావుపేట ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఐఎన్టీయుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజాక్.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల సమయంలో కార్మికులతో మమేకమై ప్రతిరోజు మీటింగ్ లలో పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మికుల సంఘము ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 6 గ్యారెంటీ…

Read More

టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

నేడు టిఎన్జీవోస్ ప్రెసిడెంట్ డేక్కా నరసింహారావు మరియు అసోసియేట్ అధ్యక్షుడు కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం భద్రాచలం నందు టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేతుల మీదుగా చేయడం జరిగింది. భద్రాచలం నేటి దాత్రి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి అమరనేని రామారావు, చైతన్య భార్గవ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు అన్నివేళలా ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని, తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ విస్తృతస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ…

Read More

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల ఫరిది లోని కోర్కల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తే వెంటనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఉదయం ట్రాక్టర్ ను గ్రామంలో పట్టుకున్నారు . వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు అడిగినారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని ట్రాక్టరు యజమానులకు ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సంగ అశోక్ తండ్రి రాజయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల, బొంకుర్,అబ్బాపూర్, గొల్లపెల్లి,శ్రీరాముల పల్లి గ్రామాల్లో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద మంజూరు అయిన పలు సిసి రోడ్లకు సంబందించిన పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వెనుగుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను యజమాన్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి…

Read More

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలని బిజెపి నాయకులు మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ సోమవారం రోజున పరమశించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బిటుకు రాములు గుండెపోటుతో మృతి చెందారు.చిన్నతనంలో మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు మొగోలోజి అశోక్ తల్లి మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు.వీరి వెంట లోకొజి సతీష్ కుమార్,పాటి సుధాకర్ పోంచెట్టిఅంజయ్య, ఎంజాల నరేష్ తదితరులు…

Read More

టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలు విజయవంతం చేయండి

జోగా రాంబాబు టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆశ్రమ గల్స్ హైస్కూల్ ఆళ్లపల్లి మండలం అనంతోగు నందు రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. టి పిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం లో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు ప్రసంగిస్తూ ఈ నెల 11,12తేదీలలో జరుగు మహాసభల కు ముఖ్య అతిధులు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ,…

Read More

మీ విజయాలద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట మరింత పెరుగుతుంది

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి సిఓఈ లో ఐఐటి నీట్ మెటీరియల్ పంపిణి నేటిదాత్రి బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ)బెల్లంపల్లి విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. అనంతం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. మీరు సాధించే విజయాల ద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట…

Read More

ఈ వీ ఎ o ల ను పరిశీలిం చి న కలెక్టర్

వనపర్తి నెటిదాత్రి: ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి ఆర్డీవో కార్యాలయం అవరణలో గల ఇవియం గోదాం లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ తనిఖీ ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. ఈసీఐఎల్ అధికారుల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన జరుగుతుందని కలెక్టర్…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నేటి ధాత్రి:ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డిఓకు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు

సర్వే నెంబర్ 113,114లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి చౌటుప్పల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్డులోని 113,114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీవో జగన్నాధ రావుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్డు లోని 113 ,114 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇట్టి విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి…

Read More

శేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఎమ్మెల్యే.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతికి సంతాపం తెలిపిన మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేఖర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం రోజు పరామర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా…

Read More

స్థానిక సంస్థల కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన ఎంపిటిసి.

ఈరోజు జరిగిన ప్రజావాణిలో స్థానిక సంస్థల కలెక్టరు పూజారి గౌతమికి రంగనాయక సాగర్ నుండి ఎడమ కాలువ ద్వారా వస్తున్న సాగునీరుని పరిసర గ్రామాలకు తొందరగా చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బదివేని రాము కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక సంస్థల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు

Read More

ఎల్బీ కాలేజీలో వార్షిక క్రీడా దినోత్సవం

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ లోని, లాల్ బహుదూర్ కళాశాలలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని క్రికెట్ అంతర్ తరగతుల మధ్య క్రీడా పోటీలను ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ, డిహెచ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరగతుల మధ్య క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో స్పోర్ట్స్ కోట ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం…

Read More

భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానికి పాలాభిషేకం

వనపర్తి నేటిదాత్రి : భారతరత్న అవార్డు గ్రహీత కేంద్ర మాజీ మంత్రి ఎల్కే అద్వానికి వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బచ్చురాం మాట్లాడుతూ దేశంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్న కేంద్ర మాజీ మంత్రి అద్వానీ కృషి వల్ల 400 ఎంపి స్థానాలకు చేరుకున్నదని అన్నారు దేశంలో రామ జన్మభూమి రామ మందిరం అయోధ్యలో మసీదు ఉండడంవల్ల 1984లో అద్వానీ రథయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు ఈ…

Read More

కెపిహెచ్బి తాసిల్దార్ ఆఫీస్ లైన్ లో రోడ్డు ఇరువైపులా వెలిసిన వ్యాపా రులను వెనుకకు జరిపించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్

కూకట్పల్లి, ఫిబ్రవరి 05 నేటి ధాత్రి ఇన్చార్జి సోమవారం రోజు కుకట్పల్లి తాసి ల్దార్ ఆఫీస్ లైన్ లో ఇరువైపులా రోడ్డుకు ఉన్నటువంటి పూల బండ్లు కూరగాయల బండ్ల వారితో మాట్లా డి రాకపోకలకుఇబ్బంది లేకుండా ఉండడం కోసము రోడ్డుకు ఇరువై పులా నాలుగు ఫీట్లు వెనకకు జరిపి వచ్చి పోయే వారికి ఇబ్బంది లేకుం డా చేయడము జరిగిందని ఏపీహె చ్బి కాఫీ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వెంక ట్ తెలిపారు.రాకపోకలకు మరింత ఇబ్బంది కాకుండా…

Read More

విద్యార్థుల్లో ఐక్యత ఆదర్శదామం లక్ష్యంతో గుడ్ మార్నింగ్ పాఠశాల.

చూడముచ్చటగా యూనిటీ అటోపియా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల. చిన్నారుల కల ప్రదర్శన ఆకాశంలోని నక్షత్రాల అందాలను తలపించాయి. విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల ఆనందాలు ఆకాశానికి అంటుకున్నాయి. భూమిపై పాదాలు సరిగ్గా వేయరాని చిన్నారుల చిందులను చూసి ఉపాధ్యాయులకు సెల్యూట్ అన్నారు, గ్రామస్తులు తల్లిదండ్రులు. ఆదర్శవంతమైన ప్రదేశం విద్యార్థుల దూరదృష్టి సంస్కరణను పెంపొందించడమే గుడ్ మార్నింగ్ లక్ష్యం, కరస్పాండెంట్ శశి. మహాదేవపూర్ -నేటి ధాత్రి: ఐక్యత ఆదర్శ దామం తో ఒక దూర దృష్టి ఆలోచన…

Read More

కబ్జా కోర(రు)ల నుండి ప్రభుత్వ భూములు కాపాడండి…

-ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ సమర శంఖం… -పీర్జాదిగూడలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై “ప్రజావాణి”లో ఫిర్యాదు… -తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుల… మేడిపల్లి(నేటీదాత్రీ): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘కాదేది అనర్హం కబ్జాలకు’ అన్న చందంగా పరిస్థితులు తయారయ్యాయి.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు కంచ చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

Read More

మృతుడి కుటుంబానికి బీ సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయం…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) తాటి చెట్టు పై నుంచి పడి ఇటీవల మృతి చెందిన కమలాపూర్ కు చెందిన గీతా కార్మికుడు చీకట్ల బుచ్చయ్య కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 25 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును బీసీ కార్పొరేషన్ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కమలాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్ మరియు కమలాపూర్ మండల గీతా కార్మిక సంఘం అధ్యక్షులు మార్క అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

పట్టణ గురుకుల పాఠశాలల (యుఆర్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: హెచ్.సూర్య కిరణ్ హైదరాబాద్,నేటిదాత్రి రాష్ట్రంలోని అనాధ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులు మధ్యలో బడి మానేసిన బాలురు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ గురుకుల పాఠశాలల యు ఆర్ ఎస్ ను 2017-18 విద్యా సంవత్సరంలో స్థాపించింది. ఇంగ్లీష్ మీడియం లో యుఆర్ఎస్ ను ప్రారంభించింది. స్కూల్స్ ని ప్రారంభించినప్పుడు వాటిలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు విద్యార్థులను…

Read More

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసిన గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మాదాసు సృజన్ కుమార్ తల్లి మాదాసు సరోజన 29వ వర్ధంతి సందర్భంగా పరకాల జెడ్పి హెచ్ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ వారి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్జి విష్ణు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాల్గొని విద్యార్థులకు మంచి మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒంటెరు రమేష్ గడిపే వినయ్,ప్రసాద్,ఎకు నవీన్,ఏకు ప్రమోద్,ఏకు సూర్య.గోవింద మహేష్,కోగిల ప్రేమ్…

Read More
error: Content is protected !!