తెలంగాణ జాతిపితకు ఘన నివాళి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T162658.352.wav?_=1

తెలంగాణ జాతిపితకు ఘన నివాళి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మార్వో ముప్పు కృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రముఖ భూమిక పాత్ర పోషించిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కార్తీక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version