
Rajamouli Assistant Secretary MCPI.
29 న రౌండ్ టేబుల్ సమావేశం
ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి
నర్సంపేట,నేటిధాత్రి:
రైతాంగ ఉద్యమాలు – ఓంకార్ పాత్ర అంశంపై ఎంసిపిఐ(యు),ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నర్సంపేట మండలం మాదన్నపేటలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంసిపిఐ(యు) పార్టీ నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు రానున్నట్లు తెలిపారు.