విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రత్నం సుధాకర్ S/. మల్లయ్య అనే రైతు దుక్కిటేద్దు రోజు వారి లాగే మేతకు వెళ్ళింది ఎస్సీ కాలనీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలు వేలాడి ఉండటం తో కరెంట్ షాక్ కు గురైన దుక్కిటేద్దు అక్కడే మృతి చెందింది ఆ ఎద్దు విలువ 1,00,000/- లక్ష రూపాయల వరకు ధర ఉంటుంది రోజు వారి కూలి పనులు చేసుకునే జీవనం కొనసాగించే ఆ కుటుంబనికి సంబందించిన ఎద్దు చనిపోవడం చాలా బాధాకరం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది కావున వారే పూర్తి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ నిరుపేద కుటుంబన్ని ఆదుకొని 1,00,000/- నష్ట పరిహారం చెల్లించాలని ఆ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకోవడం జరిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!