ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన.

Y. Narottam Y. Narottam

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జే.జే.కన్స్ ట్రక్షన్స్ అధినేత జావిద్ గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!