మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు
జమ్మికుంట: నేటిధాత్రి
ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దేశిని కోటి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి చేశారు 13 భాషలు స్పష్టంగా మాట్లాడే ఏకైక వ్యక్తి మన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారు అని చెప్పక తప్పదు తన ఆశ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారపల్లి బిక్షపతి. పిట్టల శ్వేత రమేష్.శ్రీపతి నరేష్. మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ .దేవస్థాన డైరెక్టర్ మర్రి రామిరెడ్డి. మాజీ amc డైరెక్టర్ ఎండి సలీం పాషా. మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న .పిడుగు భాగ్యలక్ష్మి. పూదరి శివ. మైస మహేందర్. ముద్దమల్ల రవి. పంజాల అజయ్. శ్రీ పాల్. కిరణ్. శ్రీను. ప్రవీణ్. రాజు. సురేష్ తదితరులు పాల్గొన్నారు