బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన బత్తిని శంకర్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని శివశంకర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మధుసూదనాచారికి అతి సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిబిజి కే స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గణపురం మండల అధ్యక్షుడు మాజీ నాయకులు జి రామకృష్ణగౌడ్, శ్రీకాంత్, ఎం నిఖిల్, కే. వికాస్ గౌడ్, ఎన్. అరవింద్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.