49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ.

Donate Blood. Donate Blood.

49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ

అభినందిoచిదిన అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి నేటిధాత్రి :,

 

 

49 సార్లు రక్తదానం చేసిన పీ ఇ టి మురళీకృష్ణ ను సన్మానం చేసి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అభినందించారు
ప్రజలకు అత్యవసరమైన సేవలలో రక్తం తయారు చేసేది కాదని ఒకరూ ఇస్తేనే వస్తుంది అలాంటిది 49 సార్లు ఇచ్చి 49 మందిని రక్షించిన మురళీకృష్ణ సమాజానికి ఎంతో సేవ చేశాడని, రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కొత్త రక్తం వచ్చి మన ఆరోగ్యం గా ఉంటామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడలని కోరా రు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు రిటైర్డ్ ఎం ఈ ఓ ధర్మారెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు అహ్మద్, ఎస్సీ ,ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,ఐక్యవేదిక నాయకులు గౌనికాడి యాదయ్య, కురుమూర్తి,శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!