మానవత్వం చాటుకున్న గౌట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్

అమృత వర్షిని వృద్ధాశ్రమంలో చికెన్ భోజనం పెట్టించిన డాక్టర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి అమృతవర్శిని వృద్ధాశ్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఒకరోజు చికెన్ భోజనం పెట్టించిన 100 పడకల ఆసుపత్రి డాక్టర్స్ ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ జెస్సి బ్యూల మేడమ్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి ,జన్ను కుమార్ ,,గణేష్, రణధీర్, ఆకాష్, శ్యామల, సంధ్య, ప్రమీల,స్వర్ణలత, సంజీవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!