గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు సింగిల్ విండో చైర్మన్ దూలం బాలా గౌడ్, తాసిల్దార్ అనుపమ, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, ఎస్సై నరేందర్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, సిడిపిఓ కస్తూరి వారి వారి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మరియు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.