నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు నాయకులు నాయకురాళ్లకు తెలియజేయునది ఏమనగా తేదీ 17 09 2024 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భముగా జాతీయ పతాకావిష్కరణ ఉదయం 8:30 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరుగును
కావున ఇట్టి కార్యక్రమమును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *