వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో రావుస్ జూనియర్ కళాశాలలో న ఆదివారం నాడు వనపర్తి పట్టణ అ వో ప ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ పాలీసెట్ పరీక్షలో 240 మంది విద్యార్థులు పాల్గొన్నారని పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఎల్ రవికుమార్ సంబు వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు పాలీసెట్ డిప్లమా ఇంజనీరింగ్ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించామని వారు పేర్కొన్నారు టాప రుగా ఇంజనీరింగ్ కే మని చరణ్ 120 మార్కులకు గాను 101 మార్కులు జి వైష్ణవ రెడ్డి 120 మార్కులకు గాను 98 మార్కులు అగ్రికల్చర్ నవీన్ 150 మార్కుల గాను 115 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారని కార్తికేయ 150 మార్కులకు గాను 98 మార్కులు సాధించారని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా మోడల్ పోలిసెట్ పరీక్ష నిర్వహించినందుకు విద్యార్థులు వనపర్తి పట్టణ అవో పకు కృతజ్ఞతలు తెలిపారు