
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టోనీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీ చేసే అభివృద్ధి పనులకై వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఇంతకుముందు ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఇల్లు లేనినిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానీదిఅలాగే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ కేంద్ర విశ్వవిద్యాలయం కస్తూర్బా గాంధీ పాఠశాల మోడల్ స్కూల్ తో పాటు అనేక అభివృద్ధి నిధులు తెచ్చి ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి పథంలో ముందు ఉంచారని అభివృద్ధి లోఅనేక నిధులు కేటాయించారనిఅలాంటి అభివృద్ధి పనులు చేసిన ఏకైక వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారని అలాంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇందిరమ్మ కాలనీలో అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరారని దీనికి అంతటికి కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇట్టి చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు