కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ “నారా బోయిన రవి ముదిరాజ్”
“నేటిధాత్రి” మునుగోడు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్& మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాయకత్వంలో ఈరోజు మునుగోడు మండలంలోని చొల్లెడు గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తూ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి “చెయ్యి” గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజరిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జి నారబోయిన రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి,
ఎంపీపీ కర్నాటి స్వామి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య,స్థానిక ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, స్థానిక మాజీ సర్పంచ్ జనిగల మహేశ్వరి , మాజీ సర్పంచ్ ముప్ప రవీందర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ గోదల శంకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ నాయకులు జంగిలి నాగరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నక్క వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు