బండి సంజయ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా).

నేటి దాత్రి:వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా నిన్న మొన్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్, నాయకులు బండి సంజయ్ కుమార్ అవాకృచావాకులు పేల్చినారు. గత ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వ అవినీతి పైన పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు. తెలువని కొందరు నాయకులు కార్పొరేట్ స్థాయి పదవులు అనుభవించి మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారని మేము నిలదీయడం జరుగుతుంది.ముక్తు కాంగ్రెస్ అనే నిదానంతో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లకు పోతుంది. బొంద పెట్టుడు మమ్మల్ని కాదు మిమ్మల్ని ప్రజలు బొంద పెడతారు. కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకుంటే మంచిది. బిజెపి నాయకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బత్తిని నరేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్, కంకల సంతోష్,కూచనపెళ్లి రాకేష్, దాసారపు అశోక్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!