కూకట్పల్లి ఏప్రిల్ 25 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్డివిజన్ పరిధిలోని శివ మ్మకాలనీ అసోసియేషన్ సభ్యు లను మర్యా దపూర్వకంగా కలిసి కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది.ఈ సంద ర్భంగా కాల నీలోని డ్రైనేజీ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యా యి కానీ మ్యాన్ హోల్ లోపల ప్లాస్టిగ్ లేక నిరంతరం
పుడు కుపోయి జామ్ అవుతున్న సమ స్యను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టి
కి తీసుకువచ్చా రు.కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను వారికి వివరిం చారు.వీలైనంత త్వరగా మ్యాన్హోల్స్ అన్నింటికీ లోపల వైపు సిమెంట్ ప్లాస్టింగ్ చేయిస్తామని కాలనీ వారికి హామీ ఇచ్చా రు.అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల లో చేవెళ్ల పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చేందుకు మనం
దరం కృషి చేయాలని కాలనీ వారిని కోరారు.కాలనీ అసోసియేషన్ సభ్యు లందరు కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర
మంలో యువనేత దొడ్లరా మకృష్ణ గౌడ్,సమ్మారెడ్డి,కాలనీ అధ్యక్షులు కాయితి నరసింహులు, అధ్యక్షులు
ఎన్. సిద్ద య్య,జె.నరసింహ,రామచంద ర్,గిరి,మోజెస్,వై.శ్రీను,రాజు,ఎ.సతీష్,
మ న్యం,చారి,ప్రసాద్,జె.అంజి,శేఖర్,
నవీన్,హుస్సేన్,జగన్,కె.కృష్ణ,బోసు,
గుత్తయ్య రాఘ వేంద్ర,అన్వర్,బా లయ్య,న రసింహులు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.