– 10 పది సంవత్సరాలు ఏబిసిడి తో, మాదిగలను మోసం చేసింది బిజెపి ,మళ్లీ మోసం చేయాలని చూస్తుంది…..
– మాదిగలు ఎవరు బిజెపికి ఓటు వేయద్దు….
– ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్….
కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-
భారత ప్రధానమంత్రికి మాదిగలు ఓటు వేయద్దని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ అన్నారు. ఓ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో లోకు సభ ఎన్నికలు జ రుగుతున్నాయి, ఈవీఎంతో జరిగిన 10% శాతం మిగిలిన రాష్ట్రాలకు ఈవీఎం కాదు, బ్యాలెట్ విధానంతో ఎన్నికలు జరిపించాలి, ఈ దేశంలో సబండ వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప చదువులు చదివి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసిలు, లందరికీ ప్రతివారికి రిజర్వేషన్లు కల్పించిండు అందులో నువ్వు బీసీ కాదా ఎంపీల కోరం ఉంటేనే కదా ఈదేశానికి ప్రధానవి అయింది నీ రాజకీయ వెనుక ఏముందో ఈ దేశంలో 140 కోట్ల జనాభా ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇంకా మా తెలంగాణకు వచ్చేసరికి మా మాదిగ అధినాయకుని (మా పెద్దమనిషిని) అడ్డుపెట్టుకొని మాదిగ మాదిగ ఉపకులాల ఓట్లను ఏబిసిడి పేరుతోని కొల్లగొట్టాలని చూస్తున్నావ్, ఇంకొకటి కూడా చూడు మా పెద్దమనిషి మాట అట్టే మాటే ఆయనను మోసం చేస్తే నీకు ఉంటుంది, ఆసమయం అప్పుడు తెలుస్తుంది మాదిగల శక్తి ఆ శక్తికి నీవు పాతాళలోకం పోవాల్సిందే,అని చెప్తున్నాం ఇప్పటికైనా నిన్న గజేంద్ర సింగ్ రాజ్యాంగం మారిస్తే తప్పేంటి అన్నాడు మీ గజేంద్ర సింగ్ ను తోక ముడుచుకుమని చెప్పు లేదా , రాజకీయ భవిష్యత్తు ఉండదని గుర్తుచేస్తున్నాం , మోడీ ఎన్నికల బ్యాలెట్ తేండ్రి, ఈవీఎంలు రద్దు చేయండి, ప్రజలకు వచ్చే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటును దోసుకొని రాజ్యం ఏళ్తున్నారు ఈవీఎంలకు ఖర్చు పెట్టి ధనం బ్యాలెట్ పేపర్ కు ఎందుకు పెట్టరు, ఈ ప్రధానమంత్రి, భోజన చేసేది ఇతర అతర ఖర్చు 100 కోట్లు, చిల్లర ఒక వ్యక్తికి 1కోటి రూపాయల కలదు,
50 లక్షల రైతులపైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయనంటివి నల్లధనాన్ని తెచ్చి దేశ ప్రజలకు అదేవిధంగా చూస్తానన్నావు ఆ నల్లధనం ఎవరి ఇల్లు చేరింది చెప్పాలి, 140 కోట్ల జనం కంటే రెంటింపు మోడీ దగ్గర ఉన్నది, రేపు మళ్లీ బిజెపి వస్తే ఈ దళిత వర్గాల పైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది, మాదిగలు బిజెపికి ఓటు వేయదని కోరుతున్నాం, మీ ఇష్టం ఉన్న పార్టీకి ఓటు వేయండి కానీ బిజెపికి ఓటు వేయదని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రభాకర్ అన్నారు.