మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామనికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ బుడ్డమ్మ భర్త హాజీలాపూర్ లక్ష్మయ్య అకాల మరణం చెందినాడు మరణ వార్త తెలుసుకున్న బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ
వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయం 5000/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, బూతు అధ్యక్షులు రాఘవేంద్ర చారి, రామకృష్ణ, ఆంజనేయులు, కృష్ణయ్య, సత్యనారాయణ కోస్గి సహదేవ్ కల్మకాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.