మార్నింగ్ వాక్ ప్రచారములో కావ్య తో కమలాపూర్ నాయకులు …

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శనివారం హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ లో వాకర్స్ ను కలిసి తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.శాసన సభ్యులు నాయిని నరసింహ రెడ్డి ఆధ్వర్యములో నిర్వహించిన ఈ ప్రచారములో టీపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్,హుజురాబాద్ నియోజక వర్గ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ వంశిదర్ రావు,సీనియర్ నాయకులు నాంపల్లి ప్రభాకర్,మొగిలయ్య, సత్యం, తౌటం ఝాన్సి రాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *