గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామానికి చెందిన కాలియా అశోక్ బక్కమ్మ దంపతుల కూతురు లక్ష్మి-రాజు ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మార్క విజయ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ ఎండి చోటేమియా, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్, వాణిజ్య సెల్ అధ్యక్షులు కటుకూరి శ్రీనివాస్,ఎంపీటీసీ కాలియా సాగర్, సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్ ,నాయకులు దూదయ్య, దూడపాక దుర్గయ్య, పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.