విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన అఖిలపక్షం నేతలు

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేఖరి పోలిశెట్టి సురేష్ తల్లి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు ఈ విషయంతెలుసు కున్న జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!