వివాహ మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో శనివారం రోజున మొలుగూరి మమత-రాజ్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ రేగూరి విజయ పాల్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,నాయకులు సిలువేరు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!