ఏటూరునాగారంలో ఉదృతంగా కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం

నాగజ్యోతి గెలుపు కేసీఆర్ కు కానుక

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 12 వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే.నాగజ్యోతి గారి కారు గుర్తుకు ఓటు వేయాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులైన రవాణా, వైద్యం మరియు విద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆగ్రాగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకులు కేసీఆర్ భరోసా ఎన్నికల మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి చెబుతూ ఇల్లు ఇల్లు తిరుగుతూ కారు గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో బడే. నాగజ్యోతిని గెలిపించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ప్రతి గడప గడపకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని అవన్నీ మీరు పొందుతున్నారని వాటికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని వివరించి చెబుతూ ప్రచారం చేస్తున్న ఏటూరునాగారం బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గడదాసు.సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో జెడ్పి కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబీ సలీం మాజీ ఎంపీపీ తూరం పద్మ సప్పిడి రాంనర్సయ్య ఈసం స్వరూప కొప్పుల శ్రీనివాస్ కాళ్ల రామకృష్ణ బండి లక్ష్మి సఫియా గుండెల శ్రీనివాస్ గండేపల్లి నరసయ్య జాగటి లాలయ్య జగజంపుల సమ్మయ్య మామిడి చింటు జనగం రవీందర్ గంపల రవి వాసం పెళ్లి సతీష్ లంజపలి పెళ్లి నాగరాజు కోపుల నితిన్ నెగరికంటి కార్తీక్ భాగ పవన్ భాగ సాయి జగజంబల ఆనంద్ జగమ్పుల రాజు పాగా అరవిందు గొట్టే శ్రీను పాగా ఈశ్వర్ పాగా అర్జున్ నగర కంటి శివ రత్నం బాబు నిగర కంటి రాజు మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!