గంప సాంబలక్ష్మికి మోకుదెబ్బ రమేష్ గౌడ్ నివాళులు
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని గంప రాజేశ్వర్ గౌడ్ సతీమణి సాంబలక్ష్మి దశదిన ఖర్మ కార్యక్రమం గురువారం పద్మశాలి ఫంక్షన్ హల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై సాంబలక్ష్మి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం రమేష్ గౌడ్ సాంబలక్ష్మి భర్త రాజేశ్వర్ గౌడ్ కుమారులు రవీందర్ నాద్ గౌడ్, రఘునాద్ గౌడ్,కృష్ణమూర్తి గౌడ్ లను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి కొండి రాము గౌడ్,చెన్నారావుపేట మండలం మోకుదెబ్బ అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్,జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్,గౌడ్,నర్సంపేట మోకుదెబ్బ మండల అధ్యక్షులు జనగాం మల్లికార్జున్ గౌడ్,కృష్ణమూర్తి గౌడ్,తండ వెంకన్న గౌడ్,రవితేజ గౌడ్,గౌడ్,బొమ్మగాని శ్యాం కుమార్ గౌడ్,బోడిగే శ్రీ కాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
