Congress Leaders Meet New AO
ఏఓను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండల వ్యవసాయ అధికారిగా నూతన బాధ్యత చేపట్టిన గాజుల శ్యామ్ మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,ధారావత్ రాజు,కూరతోట సురేష్,అజ్మీర తిరుపతి,శంకేసి రమేష్,బండారి ప్రకాష్,డ్యాగం శివాజీ,కోలుగూరి సుమంత్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
