బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన సదస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  భద్రాద్రి కొత్తగూడెం: బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కేంద్ర విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ వారాంతపు అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ విజిలెన్స్ వారాంతరపు అవగాహన సదస్సు అక్టోబర్ 31 సోమవారం నుండి నవంబర్ ఆరవ తారీకు వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కొత్తగూడెం సబ్ డివిజన్ ఆఫీసర్ బానోత్ సక్రు నాయక్…

Read More

సెయింట్ జోసెఫ్ స్కూల్లో సీట్ల కొరకై కలెక్టర్ కు వినతి పత్రం కోట శివశంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  చుంచుపల్లి మండలం రుద్రంపూర్ : సెయింట్ జోసెఫ్ స్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో బి ఏ ఎస్ స్కీం కింద వివిధ కారణాలతో టీసీలు తీసుకొని వెళ్ళిపోయిన ఐదుగురు విద్యార్థుల ప్లేస్ లో కొత్త సీట్లను ఒకటో తరగతిలో నింపాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ…

Read More

ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన

ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం జి.ఎం. ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రెస్ మీట్ జరిగినది. దీనికి కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ గారు మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు హాజరు అయినారు.              ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ మాట్లాడుతూ , కొత్తగూడెం ఏరియా 2022-2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్…

Read More

ఎన్ సి డి ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన డి ఎం&హెచ్ ఓ దయానంద స్వామి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డి ఎం హెచ్ డాక్టర్ కే దయానంద స్వామి ఆధ్వర్యంలో భద్రాచలం డిప్యూటీ ఆఫీస్ సిబ్బందికి ఎన్ సి డి ప్రోగ్రాం అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఈ సంజీవిని సేవల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో అన్ని మారుమూల గ్రామలా గ్రామాల నుంచి ఆరోగ్య కార్యకర్తలు రోగస్థులకు ఎంపిక చేసి వారితో. టేలి కన్సల్టెన్సీ ద్వారా…

Read More

పదవీ విరమణ సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి    కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కార్యలయం లో తేదీ. 31-10-2022, న పర్సనల్ మేనేజర్ గా పని చేసి పదవి విరమణ పొందిన శ్రీ జి. బుచ్చయ్య ని.కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిదిగ కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్. మరియు కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్…

Read More

దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్‌రావు.

`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు. `చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు.  `పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి. `రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు. `మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు.  `వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది.  `40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి.  `1200 మంది రైతులకు రైతు భీమా…

Read More

బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు. మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు. మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు. అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది. మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి. కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే…. సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌… పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు. నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు. సిఎం…

Read More

టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కేటీఆర్,జగదీష్ రెడ్డి, రవిచంద్ర, బొంతు రాంమోహన్

రామంతాపూర్ కు చెందిన జగదీష్ ఇటీవల పుట్టపాకలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే   జగదీష్ సతీమణి పద్మజకు 18లక్షలు అందజేసిన రవిచంద్ర, రాంమోహన్ జగదీష్ పెద్ద కుమారుడు సచిన్ కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన రవిచంద్ర చిన్న కుమారుడు తరుణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ భరోసా హైదరాబాద్: ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో ఆదివారం టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.పలువురు కార్యకర్తలు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫోటోలు దిగారు, జై…

Read More

అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన? `కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. `కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం! `ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు? `ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు? `కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు… `పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న. `రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న. `ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మర్రిగూడలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్ విష్ణు జగతిలు సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు,యువత మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చడంలో భాగంగా శనివారం మర్రిగూడ మండల మున్నూరుకాపుల సమ్మేళనం జరిగింది. మండలంలోని…

Read More

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపి ఏజెంట్లు… రామచంద్ర భారతి, నందకుమార్ , సింహయాజిల సంభాషణ

AUDIO 2 :  • నందు: మరో నలుగురితో బీజేపీలో చేరేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నాడు  • నందు : పైలట్‌కి ఒక రేటు, మిగతా వారికి మరొక రేటు  • నందు : పోలింగ్‌కు ముందు చేరితే రూ. 100 కోట్లు  • రామచంద్ర భారతి : బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డిలకు అంత ప్రాముఖ్యత లేదు  • రామచంద్ర భారతి : నేరుగా కేంద్రంతోనే ఒప్పందాలు  • రామచంద్ర భారతి: గుజరాత్ ఎన్నికలకు…

Read More

టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌

`మెజారిటీ ఎంతనేదే లెక్కలేయాలి. `మునుగోడులో కారు జోరు…ప్రతిపక్షాలు బేజారు `కట్టాతో చౌటుప్పల్‌ నుంచి ఎమ్మెల్యే నరేందర్‌. `ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో సర్థేసుకున్నాయి.. `ప్రతిపక్షాలను ప్రచారానికి కూడా ప్రజలు రానివ్వడం లేదు. `రాజగోపాల్‌ రెడ్డి నైతే తరిమికొడుతున్నారు. `గ్రామాలలోకి రాజగోపాల్‌ రెడ్డిని రావొద్దనే అంటున్నారు. `ఇక కాంగ్రెస్‌ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది. `పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. `నాయకులంతా రాహుల్‌ గాంధీ భజనకు వెళ్లారు. `మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది. `టిఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా…

Read More

మంత్రి హరీష్ రావును కలిసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరిన సగర సంఘం రాష్ట్ర కమిటీ

సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం కలిశారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ…

Read More

నేటిధాత్రి బిగ్ బ్రేకింగ్

    *”నేటిధాత్రి” చేతిలోకి మొదటి ఆడియో*   *నేటిధాత్రి హైదరాబాద్*   *”ఫామ్ హౌస్” లో*    *”ఆటవేటా” షురూ మొదటి ఆడియో లీక్*   *పైలెట్ రోహిత్ రెడ్డితో నందు, స్వామీజీ ఆడియో లీక్*   *”నేటిధాత్రి” చేతిలోకి మొదటి ఆడియ*   *మరిన్ని ఆడియోలు త్వరలో*

Read More

మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం ప్రభంజనమే.

`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్‌ కు మునుగోడు ప్రజల బహుమతే… `కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి `ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది. `ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు. `ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.  `మిషన్‌ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి. `ఫ్లోరైడ్‌ రక్కసి పీడ వదిలిపోయింది.  `పెన్షన్‌ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే! `రైతుబంధు…

Read More

బిజేపి బరితెగింపు!? సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు

స్వామీజీలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు? సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్? నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు వల! ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల ఆఫర్… ముందుగా నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు. మొయినాబాద్‌ ఫామ్ హౌజ్ లో మీటింగ్… ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసుల రంగ ప్రవేశం చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు!   🔥🔥ఫ్లాష్ ఫ్లాష్🔥🔥 నేటి ధాత్రి సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు గుట్టలుగా నోట్ల కట్టలు…

Read More

50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

  `కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి… `ఆగష్టు నుంచే గడపగడపకు… `బిజేపి దంతా పైన పటారమే… `గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు… `పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు… `రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. `ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే… `చేతులెత్తేసినట్లే లెక్క… `బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు. `బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి. `టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు….

Read More

ఎంపీ రవిచంద్ర కుమారుడు నిఖిల్ పుట్టినరోజు వేడుకలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుమారుడు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.రవిచంద్ర అభిమాని పాల్వంచ రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని నివాసంలో జరిగిన వేడుకల్లో దుకూరి రాజా చౌదరి,జువ్వాల టింకు,జిల్లపెళ్లి ఉపేందర్ చౌదరి,సరిపాల ముఖేష్ రెడ్డి,మేడ శివాచౌదరి,మిర్యాల విష్ణు,తులసీ రాజానాయుడు తదితరులు నిఖిల్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి,శాలువతో సత్కరించారు,కేక్ కట్ చేయించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఉప్పు సత్యనారాయణ, పులిపాటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఘనంగా వద్దిరాజు నిఖిల్ జన్మదిన వేడుకలు

వరంగల్ అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తవాడ ఆటోనగర్ లోని బ్లాండ్ లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల లో వద్దిరాజు రవిచంద్ర యూత్ వింగ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పిల్లలతో కేక్ కట్ చేపిచ్చి పండ్ల పంపిణీ చేయడం జరిగింది అనంతరం యాజమాన్యానికి పిల్లలకు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం…

Read More