ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో ఆదివారం టీఆర్ఎస్ ఏర్పాటు

చేసిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.పలువురు కార్యకర్తలు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫోటోలు దిగారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *