మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్‌ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది. `కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. `మిషన్‌ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది. `మునుగోడులో మంచినీరే సంజీవని. `ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది. `కనికరం లేని కాంగ్రెస్‌ నేతల శాపమే ఫ్లోరోసిస్‌ రక్కసి. `ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్‌ నాయకులకు జాలి కలగలేదు. `ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు. `మునుగోడు మీద రాజగోపాల్‌ రెడ్డి…

Read More

పూటకోమాట…!

  `మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?  `రెండు రోజుల్లో మూడు మాటలు! `కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌ `రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం… `ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు…. `నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు… `కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు! `నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…! `రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు…. `నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు… `రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం… `ఇన్ని జిత్తుల మారి వేషాలా? `ప్రజా ప్రతినిధిగా ఇన్ని…

Read More

కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు 

కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు.  సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు…

Read More

విస్తృత పోడు భూముల సర్వే

–పోడు భూముల సందర్శన ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపురం మండలంలోని రెవెన్యూ గ్రామం ఖానాపురం-2 పరిధిలోని మనుబోతుల గడ్డ,బండమీదిమామిడి తండా గ్రామపంచాయతీల పరిధిలోని పోడు వ్యవసాయ భూముల సర్వేను ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ప్రారంభించారు.ఎంపీపీతో కలిసి బండమీదిమామిడి తండా సర్పంచ్ బోడ లక్ష్మీ-బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు బోడ భారతి-పూలునాయక్,స్థానిక రైతులతో కలిసి సర్వే అధికారులతో వాగులు,వంకలు దాటుతూ సర్వేను ఎంపీపీ ప్రకాష్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్…

Read More

చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన

వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్. మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్  జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి…

Read More

సెలవు రోజుల్లో కాంటాలు

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన…

Read More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు : కలెక్టర్ కె.శశాంక

మహబూబాబాద్,నేటిధాత్రి:రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు…

Read More

పోలీసు స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

  చెన్నారావుపేట ఎస్ ఐ తోట మహేందర్ చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ…

Read More

పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలి

జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి…

Read More

పాఠశాలను సందర్శించిన డీఈవో

మహబూబాబాద్,నేటిధాత్రి: మహబూబాబాద్ మండలం లో ఎంపీపీ ఎస్ నందమూరి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల ను ఆకస్మికంగా జిల్లా విద్యాధికా అరేయ్ డాక్టర్ అబ్దుల్ హై సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యలు పరిశీలన చేశారు.మూడవ వ తరగతి విద్యార్థిని ఎండి.ముష్క్కాన్ ను ఉర్దూ మరియు ఇంగ్లీష్ పై పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టం జరిగింది.హెచ్ ఎం ను పాఠశాలలో విద్యా అభివృద్ధి తగిన సలహాలు సూచనలు చెయ్యటం జరిగింది.అలాగే ప్రతి పాఠశాల లో ఎఫ్ ఎల్…

Read More

1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం

  ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ…

Read More

ప్రభుత్వస్కూల్లో ముందస్తు దీపావళి సంబురాలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి:భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠ శాల లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు నిర్వ హించారు. దీపావళి పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు హెచ్ఎం ఎం. జ్యోతి రాణి వివరించారు.బాణాసంచా కాల్చే సమయంలో, దీపాలు వెలిగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు తెలియజేప్పారు.పటాకులు కాలుస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. స్కూల్ హె చ్ఎం జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన…

Read More

కొమరం భీమ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు వగ్గెల పూజ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: అశ్వరావుపేట .జల్ జంగిల్ జమీన్ అని నినాదించి ఆదివాసుల హక్కుల అలుపెరగని పోరాటం చేసిన స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకురాలు టి పి సి సి సభ్యులు వగ్గెల పూజ .

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో  తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులైన నాంపెల్లి కవిత బాలరాజు 29000, అస్మ బేగం ఫజల్ 18500, బండి దేవదాస్ రామయ్య 18000, జే మల్లేశం నారాయణ 20000, పెద్ది దేవేంద్ర ఎల్లయ్య 7000, వి శైలజ తండ్రి తిరుపతి 20000, చెక్కులను  సర్పంచ్ గణప శివజ్యోతి,…

Read More

డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు

రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి…

Read More

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి

  రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు…

Read More

పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఊకంటి గోపాలరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి: కొత్తగూడెంలోని జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏడవ జూనియర్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన షిప్ టోర్నమెంట్స్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి తూము చౌదరి, నాగేందర్…

Read More

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

  ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ…

Read More

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ మానవ…

Read More