మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
`మిషన్ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది. `కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. `మిషన్ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది. `మునుగోడులో మంచినీరే సంజీవని. `ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది. `కనికరం లేని కాంగ్రెస్ నేతల శాపమే ఫ్లోరోసిస్ రక్కసి. `ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్ నాయకులకు జాలి కలగలేదు. `ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు. `మునుగోడు మీద రాజగోపాల్ రెడ్డి…