*నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*

పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి,
కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న
మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు గ్రామస్థుడు పేరపు కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించిన పేరపు కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, రాపాక సత్యనారాయణ, బత్తిని సురేష్, కుంట శ్రీనివాస్, మంద లింగమ్మ, గాదె ఎల్లమ్మ, ఒగ్గుల పావని, సుడిగల అర్చన, జంపాల లక్ష్మీ, సురుగు శేఖర్. మాడరాజు యాకయ్య, పెంతల రమేష్, కొంఢ శ్రీను, యాదగిరి, మల్లెష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *