డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్
వేములవాడ :నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు డి ఎస్ ఎఫ్ డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అధ్వర్యంలో లో డి ఎస్ ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్ మాట్లాడుతూ…, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డి ఎస్ ఎఫ్ ముందు నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కళాశాల యాజమన్యం, ,డి ఎస్ ఎఫ్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నగునూరి అభినయ , రాపెల్లి లావణ్య, శ్రావణ, శ్రావణీ,డి ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు