చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

 తంగళ్ళపల్లి : నేటి ధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందినవారు నిన్నటి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం లో స్టీరింగ్ విరిగిపోయి అదుపుతప్పి బోల్తాపడ్డ వాహనం లోని 13 మంది తివ్రంగ గాయపడ్డ బాధితులను “రాత్రి” ఏరియా హాస్పిటల్ లో పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు “తోట ఆగయ్య 

 ” డాక్టర్ ” సిబ్బంది తో మాట్లాడి తీవ్రంగా గాయపడ్డా వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. 

  గాయపడ్డ వ్యవసాయ కూలీలతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పి. నేను మీకు అండగా ఉన్నానని భరోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *