ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత
కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్ట కాలంలో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజ్ తెరాస కవితక్క యువసేన మండల అధ్యక్షులు వేల్పుల సునీల్, జావిద్,ఎమ్ సురేష్ ల ఆధ్వర్యంలో 300 ఎనర్జీ డ్రింక్ బాటిల్ కేసముద్రం విలేజ్ లో ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, ఎంపిటిసిల మండల ఫోరం అధ్యక్షులు సట్ల వెంకన్న, ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షుడు అట్ల శ్రీనివాస్,సీనియర్ నాయకులు నీలం దుర్గేష్, గొల్లపల్లి వీరస్వామి,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట శ్రీను గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు సారయ్య, వార్డు మెంబర్లుతుంపిల్ల వెంకన్న,మేకల సురేష్, శంకర్ నాయక్, బాబుల చేతుల మీదుగా ఎనర్జీ డ్రింక్ ని పేద ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డొనికల రాజు,వేల్పుల వెంకన్న, కీర్తి రజిని, కాడబోయిన కృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *