అక్రమ ఇసుక రవాణా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా అధికారులు

గంభీరావుపేట నేటి ధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో ఇసుక మాఫియా ను అధికారులు

పట్టించుకోక రాత్రి కాగానే ఎలాంటి అనుమతులు లేకుండానే నాకేం భయం అన్న చందంగా ఇసుక ను జరవేస్తున్నారు. కొందరు ఇసుక సురులు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

అధికార యంత్రాంగం కన్నుగప్పి రాత్రికి రాత్రే ఇసుకను తరలిస్తున్నారని చెపుతున్నారు ..ఈ దందా పై అధికార యంత్రాంగానికి సమాచారం ఉన్న వారు కొంత ఉదాసీనంగా ఉంటున్నారని..రాత్రి వేలలో ఇష్టారీతిలో వేగంగా మైనర్లే వాహనాలు నడుపుతున్నరని. యథేచ్ఛగా దందా కొనసాగుతుందాని దిపై పలు ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా మండలం పై నుండి వేరే జిల్లాకు కూడా మినీ వ్యాన్లు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతునయి ఏది ఏమైనా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇసుక దందా కోసాగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *